Election Campaign: యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు విజయం..
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్యానా.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం
- ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం
- సీఎం యోగికి దేశ వ్యాప్తంగా ప్రజాదరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. కాగా.. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యానాథ్ను దేశం నలుమూలలకు పంపుతోంది. ఈ క్రమంలో.. జమ్మూలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో సీఎం యోగి సమావేశాలు నిర్వహించారు. ఆ నాలుగు స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ హర్యానాలో 14 సభలు నిర్వహించగా అందులో 9 స్థానాలపై బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 9 స్థానాల్లో గెలుపొందడం చాలా ముఖ్యం. మిగిలిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. హర్యానాలో నాలుగు రోజులు, జమ్మూలో రెండు రోజులు యోగి సమావేశాలు నిర్వహించారు.
Tamilnadu: ఘోర ప్రమాదం.. బాణాసంచా పేలి ముగ్గురు మృతి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు:
సెప్టెంబరు 22న నర్వానా, రాయ్, అసంధ్ లో ప్రచారం నిర్వహించారు. సెప్టెంబరు 28న ఫరీదాబాద్, రాదౌర్, జగద్రి, అటెలిలో ప్రచారం చేశారు. 30 సెప్టెంబరు బవానీ ఖేడా, హన్సి, నార్నౌండ్, పంచకులలో ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 3 షహాబాద్, కలయత్, సఫిడాన్ లో ప్రచారం నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచార స్థానాలు ఇవే:
సెప్టెంబరు 26 రామ్గఢ్, ఆర్ఎస్ పురా సౌత్ లో ప్రచారం చేశారు. సెప్టెంబరు 27 రాంనగర్, కథువాలో ప్రచారం నిర్వహించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!