Crime Scene : చెంపపై కొట్టిన భర్త.. భార్య షాకింగ్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలోని సిల్చార్లో మంగళవారం రాత్రి మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపినందుకు అరెస్టు చేశారు పోలీసులు. మద్యం మత్తులో మహిళను భర్త చెప్పుతో కొట్టాడని, ఆమె కత్తెరతో పొడిచి చంపింది. మరణించిన ఆమె భర్త ఫెర్మిన్ ఉద్దీన్ బర్భయ్య ఆటోరిక్షా డ్రైవర్గా గుర్తించారు. గాయపడిన భర్తను అతని భార్య సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్చింది. అక్కడి నుంచి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడిన వ్యక్తిని తీసుకువచ్చిన తర్వాత SMCH వైద్యులు పోలీసులను పిలిచారని కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) నుమల్ మహతా తెలిపారు. “అతని శరీరం యొక్క ప్రధాన భాగాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి, ఇది సంఘటన జరిగిన కొన్ని గంటల్లో అతని మరణానికి దారితీసింది. మా అధికారులు SMCH వద్ద భార్యను కనుగొని ఆమెను అరెస్టు చేశారు,” అని తెలియజేశారు. తన భర్త ప్రతిరోజూ హింసించేవాడని, ఇది తట్టుకోలేక కోపంతో కత్తెరతో పొడిచాను అని విచారణలో మహిళ చెప్పింది.
Also Read : Locked Self: ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలోనే ఉండిపోయిన తల్లీకొడుకులు!
Also Read
- Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి గొడవ చేస్తూ చెంపపై కొట్టాడు. నాకు కోపం వచ్చి నన్ను రక్షించుకోవడానికి కత్తెరతో పొడిచాను’ అని చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిజానిజాలు వెల్లడిస్తామని మహతా తెలిపారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, మెహర్పూర్లోని కబియురా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. అయితే.. వారి ఇంట్లో రోజూ రాత్రి గొడవలు జరిగేవని ఇరుగుపొరుగు వారు తెలిపారు. SMCHలోని వైద్యులు మొదట ఫెర్మిన్ ఉద్దీన్కు చికిత్స చేశారు. అయితే గంట వ్యవధిలోనే మృతి చెందాడు.‘శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి.. రక్తం ఎక్కువగా లీకేజీ అయింది.. కాపాడేందుకు ప్రయత్నించినా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు’ అని డాక్టర్ తెలిపారు.
Also Read : New Governor Justice Abdul Nazeer: ఏపీకి చేరుకున్న కొత్త గవర్నర్.. స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్
తాజావార్తలు
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
-
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!