NTV Telugu Site icon

Wife and Husband: గేదెల కోసం చెరువులోకి వెళ్లి భార్యాభర్తలు మృతి

Tragedy

Tragedy

Wife and Husband: ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గేదెల కోసం చెరువులోకి వెళ్లి దంపతులు ప్రాణాలు విడిచారు. గేదెల కోసం భర్త చెరువులోకి వెళ్లగా.. భర్త కోసం భార్య కూడా చెరువులోకి వెళ్లింది. ఈ క్రమంలోనే చెరువులోనే మునిగి భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతులను కొండ రాంబాబు , ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..