Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హరారే: నేడు భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20.. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* హైదరాబాద్: నేడు సాయంత్రం 6 గంటలకు ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం.. ప్రజాభవన్లో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి..
Also Read
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
* నేటి సీఎంల సమావేశంలో తెలంగాణ డిమాండ్స్: టీటీడీ మెంబర్స్ లో తెలంగాణ వాటా.. భద్రాచలంలో 7 మండలాలు ఇవ్వాలి.. కృష్ణపట్నం పోర్టులో వాటా.. సముద్ర తీరంలో తెలంగాణ తీరప్రాంత వాటా.. టీటీడీలో 42: 58 శాతం వాటా కావాలని అడగనున్న తెలంగాణ..
* తిరుమల: 9, 16వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. 9వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16వ తేదీ ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ..
* తిరుమల: 9వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసీన టీటీడీ.
* తిరుమల: 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. ఈ సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులకు హాజరుకానున్న జగన్.. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు.. 6,7 ,8 మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్న జగన్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు
* తూర్పుగోదావరి జిల్లా: రేపు రాజమండ్రిలో జగన్నాథ రథయాత్ర.. రాజమండ్రి గౌతమి ఘాట్ లోని ఉన్న ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో జరుగునున్న రథయాత్ర.. భారీగా భద్రత ఏర్పాట్లు
* ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్న శాస్త్రవేత్తల బృందం. జిల్లాలో చీనీ తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బృందం సభ్యులు.
* అనంతపురం : నార్పల మండలం గూగూడు గ్రామంలో ఈనెల 7 నుంచి కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలోని తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు విడుదల.. తొలి రోజు 300 క్యూసెక్కుల నీరు విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం.. ఉదయం 11 గంటల నుండి కార్యక్రమం..
* బాపట్ల : మంత్రి గొట్టిపాటి రవికుమార్ అడ్డంకిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు..
* బాపట్ల : వేటపాలెంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు పౌర సన్మాన కార్యక్రమం..
* వరంగల్ జిల్లా: నేటి నుండి 21వ తేదీ వరకు భద్రకాళి అమ్మవారు శాఖాంబర ఉత్సవాలు .. ఘనంగా ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు
తాజావార్తలు
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!