Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హరారే: నేడు భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20.. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* హైదరాబాద్: నేడు సాయంత్రం 6 గంటలకు ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం.. ప్రజాభవన్లో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి..
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
* నేటి సీఎంల సమావేశంలో తెలంగాణ డిమాండ్స్: టీటీడీ మెంబర్స్ లో తెలంగాణ వాటా.. భద్రాచలంలో 7 మండలాలు ఇవ్వాలి.. కృష్ణపట్నం పోర్టులో వాటా.. సముద్ర తీరంలో తెలంగాణ తీరప్రాంత వాటా.. టీటీడీలో 42: 58 శాతం వాటా కావాలని అడగనున్న తెలంగాణ..
* తిరుమల: 9, 16వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. 9వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16వ తేదీ ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ..
* తిరుమల: 9వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసీన టీటీడీ.
* తిరుమల: 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. ఈ సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులకు హాజరుకానున్న జగన్.. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు.. 6,7 ,8 మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్న జగన్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు
* తూర్పుగోదావరి జిల్లా: రేపు రాజమండ్రిలో జగన్నాథ రథయాత్ర.. రాజమండ్రి గౌతమి ఘాట్ లోని ఉన్న ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో జరుగునున్న రథయాత్ర.. భారీగా భద్రత ఏర్పాట్లు
* ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్న శాస్త్రవేత్తల బృందం. జిల్లాలో చీనీ తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బృందం సభ్యులు.
* అనంతపురం : నార్పల మండలం గూగూడు గ్రామంలో ఈనెల 7 నుంచి కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలోని తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు విడుదల.. తొలి రోజు 300 క్యూసెక్కుల నీరు విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం.. ఉదయం 11 గంటల నుండి కార్యక్రమం..
* బాపట్ల : మంత్రి గొట్టిపాటి రవికుమార్ అడ్డంకిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు..
* బాపట్ల : వేటపాలెంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు పౌర సన్మాన కార్యక్రమం..
* వరంగల్ జిల్లా: నేటి నుండి 21వ తేదీ వరకు భద్రకాళి అమ్మవారు శాఖాంబర ఉత్సవాలు .. ఘనంగా ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!