What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్
- నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
- నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
- ఈరోజు సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్.. ఉదయం 11 గంటలకు రైతు సమస్యలు, అక్రమ అరెస్టులు, పర్యటనలపై ఆంక్షలు వంటి వాటిపై జగన్ మాట్లాడే అవకాశం
ఈరోజు సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ప్రక్రియ.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఉప ఎన్నిక ప్రక్రియ.. ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో వైసీపీ ఎంపీటీసీలు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో పర్యటించనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది.. 5 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యనున్న మంత్రి
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పాల్గొనున్న మంత్రి నారాయణ
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన.. చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ నల్లరాళ్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
నేడు ఏలూరులో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి పర్యటన.. ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులతో కలిసి పీ4 కార్యక్రమంపై అధికారులతో సమీక్ష
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం.. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో జరగనున్న సమావేశం
నేడు కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొనున్న మంత్రి నారాయణ.. నియోజకవర్గాలలో అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో రివ్యూ
నేడు సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటన.. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొననున్న మంత్రి వివేక్
కొమురం భీం జిల్లాలో రెండవ రోజు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి
నేడు పెద్దపల్లిలో పర్యటించనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శ్రీధర్ బాబు.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొననున్న మంత్రులు
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 10 గంటలకు కేబినెట్ మీటింగ్.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!