What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
* విజయవాడ: చంద్రబాబు కస్టడీ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతున్న సీఐడీ
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
* తిరుమల: నేడు నాల్గో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ.. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు కల్పవృక్ష వాహనసేవ.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ
* తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,230.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,000
* అనంతపురం : నేడు కాచిగూడ – యశ్వంతపూర్ వందేభారత్ ట్రయల్ రన్.. అనంతపురం ర్తెల్వే స్టేషన్ లో ఒక్క నిమిషం ఆగనున్న ర్తెలు.
* విశాఖ: AOBలో హై అలెర్ట్.. నేటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు.. ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో పట్టు కోసం మావోల ప్రయత్నాలు.. వారోత్సవాల నేపథ్యంలో తనిఖీలు.. భద్రత కారణాలతో
విశాఖ-కిరండోల్ రైలును ఈ నెల 28వరకు కుదించిన వాల్తేరు డివిజన్
* కర్నూలు: నేడు పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి, మద్దికేర, పత్తికొండ, లో సిపిఐ నేతల బృందం పర్యటన.. హంద్రీనీవా కాలువ ద్వారా 77 చెరువులకు నీళ్లు విడుదల అయ్యాయో లేదో పరిశీలించనున్న సిపిఐ నేతల బృందం..
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు జిల్లాలో పర్యటించనున్న జాతీయ ఎస్టీ కమిటీ సభ్యులు
* తిరుమల: రేపు శ్రీవారి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న గరుడ వాహన సేవ.. మాడవీధులలోని గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులు వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు.. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి స్వామివారి వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు.. మాడవీధులలోని 5 ప్రాంతాల వద్ద వాహనం వద్దకు భక్తులును అనుమతించేలా ఏర్పాట్లు.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లులో ద్విచక్రవాహనాల నిలిపివేత
* విజయవాడ: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు.. ఉదయం 11 గంటల తర్వాత తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. నిన్న కస్టడీ పిటిషన్ పై సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి.. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరిన సీఐడీ.. తీర్పుపై సర్వత్రా నెలకొన్న అసక్తి
* అమరావతి : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CID నమోదు చేసిన కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు.. ఇప్పటికే IRR కేసులో పిటి వారెంట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సీఐడీ, నేడు విచారణ చేయనున్న హైకోర్టు
* అమరావతి: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న అసెంబ్లీ సెషన్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!