What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024: నేడు ముంబై ఇండియన్స్తో లక్నో ఢీ.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు రాయ్బరేలిలో సోనియాగాంధీ పర్యటన.. నేడు, రేపు రాహుల్కు మద్దతుగా ప్రచారం చేయనున్న సోనియా
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
* తిరుమల: నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
* రెండో రోజు ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యామ్నం 12 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సెషన్.. రేపటి నుంచి 23వ తేదీ వరకు ఎంపీసీ విద్యార్థులకు పరీక్షలు
* ప్రకాశం : ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో రైతాంగ సమస్యల పరిష్కారంపై ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు..
* నెల్లూరు జిల్లా: టిడిపి నేత. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా: తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు.. ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైలు ఈనెల 26, 27 తేదీల వరకు తాత్కాలికంగా రద్దు.. రాజమండ్రి-విశాఖపట్నం, రాజమండ్రి-నర్సాపూర్, నిడదవోలు-నరసాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-రాజమండ్రి, విశాఖపట్నం-గుంటూరుతో పాటు మరికొన్నింటిని రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
* అనంతపురం : గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో నేటి నుంచి రెండు రోజుల పాటు పోతులూరి వీరబ్రహ్మం ఆరాధనోత్సవాలు.
* తిరుపతి: ధ్వజారోహణంతో ప్రారంభమైన గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు
* నంద్యాల: నేటి నుండి బనగానపల్లె లో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 ఆరాధన మహోత్సవాలు ప్రారంభం
* శ్రీసత్యసాయి : వాసవి జయంతి పురస్కరించుకొని హిందూపురంలో నేటి నుంచి రెండు రోజులు పాటు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
* తిరుపతి: శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ఉదయం చిన్న శేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూన్న స్వామి వారు
* వరంగల్: 8వ రోజుకు చేరుకున్న భద్రకాళి అమ్మవారి భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు… నేడు ఉదయం అమ్మవారికి చతుః స్తానార్చన, డోలోత్సవం భద్ర పీఠసేవ లో.. సాయంకాలం అశ్వవాహన సేవ లో కొలువుదీరనున్న భద్రకాళి అమ్మవారు.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లని నిండి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,369 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 41,927 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!