What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024: నేడు ముంబై ఇండియన్స్తో లక్నో ఢీ.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు రాయ్బరేలిలో సోనియాగాంధీ పర్యటన.. నేడు, రేపు రాహుల్కు మద్దతుగా ప్రచారం చేయనున్న సోనియా
Also Read
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
* తిరుమల: నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
* రెండో రోజు ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యామ్నం 12 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సెషన్.. రేపటి నుంచి 23వ తేదీ వరకు ఎంపీసీ విద్యార్థులకు పరీక్షలు
* ప్రకాశం : ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో రైతాంగ సమస్యల పరిష్కారంపై ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు..
* నెల్లూరు జిల్లా: టిడిపి నేత. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా: తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు.. ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైలు ఈనెల 26, 27 తేదీల వరకు తాత్కాలికంగా రద్దు.. రాజమండ్రి-విశాఖపట్నం, రాజమండ్రి-నర్సాపూర్, నిడదవోలు-నరసాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-రాజమండ్రి, విశాఖపట్నం-గుంటూరుతో పాటు మరికొన్నింటిని రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
* అనంతపురం : గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో నేటి నుంచి రెండు రోజుల పాటు పోతులూరి వీరబ్రహ్మం ఆరాధనోత్సవాలు.
* తిరుపతి: ధ్వజారోహణంతో ప్రారంభమైన గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు
* నంద్యాల: నేటి నుండి బనగానపల్లె లో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 ఆరాధన మహోత్సవాలు ప్రారంభం
* శ్రీసత్యసాయి : వాసవి జయంతి పురస్కరించుకొని హిందూపురంలో నేటి నుంచి రెండు రోజులు పాటు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
* తిరుపతి: శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ఉదయం చిన్న శేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూన్న స్వామి వారు
* వరంగల్: 8వ రోజుకు చేరుకున్న భద్రకాళి అమ్మవారి భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు… నేడు ఉదయం అమ్మవారికి చతుః స్తానార్చన, డోలోత్సవం భద్ర పీఠసేవ లో.. సాయంకాలం అశ్వవాహన సేవ లో కొలువుదీరనున్న భద్రకాళి అమ్మవారు.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లని నిండి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,369 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 41,927 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!