What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్
- నేటి నుంచి సింహాచలం చందనోత్సవం ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు
- భారత్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్
నేడు కూడా వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను విచారించనున్న పోలీసులు.. చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నం ఘటనపై మాధవ్ను విచారించనున్న పోలీసులు
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
లిక్కర్ స్కాంలో ఇవాళ కూడా అరెస్టులు జరిగే ఛాన్స్.. ఇప్పటికే ఏ1 రాజ్ కసి రెడ్డి, ఏ8 చాణక్యలను అరెస్టు చేసిన సిట్.. ఇవాళ మరొకరిని అరెస్టు చేయనున్న సిట్
నేడు రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి
పుట్టపర్తిలో సత్యసాయి 14వ ఆరాధన ఉత్సవాలు.. ముస్తాబైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం.. ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనేందుకు తరలి వచ్చిన భక్తులు.. ప్రత్యేక పూల అలంకరణలో సత్యసాయిబాబా మహాసమాది
లిక్కర్ కేసులో అరెస్టయిన కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు విచారణ జరిగే ఛాన్స్
నేటి నుంచి సింహాచలం చందనోత్సవం ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు.. నిజరూప దర్శనం కోసం అందుబాటులోకి 300,1000రూపాయలు టిక్కెట్లు
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విశాఖలో పర్యటన.. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి కుటుంబానికి పరామర్శ.. జెడ్పీ హాలులో లబ్ధిదారులకు ఉపకరణాల పంపిణీ
నేడు విశాఖకు రానున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించనున్న షర్మిల
ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ
భారత్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.. ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం.. మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన
ఐపీఎల్ 2025: నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం
తాజావార్తలు
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!