What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలన.. మధ్యాహ్నం కపిలతీర్థం ఆలయానికి సీఎం చంద్రబాబు.. అనంతరం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగం.. సాయంత్రం 4గంటలకు అలిపిరి కంచి పీఠం సందర్శన..
* నేడు విజయవాడకు ఎంపీ మిథున్ రెడ్డి.. లిక్కర్ కేసులో సిట్ ముందుకు రానున్న మిథున్ రెడ్డి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
* నేడు గుంటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన.. బండ్లమూడి గార్డెన్స్ లో సీఏ విద్యార్దులతో మెగా కాన్ఫరెన్స్ లో పాల్గొనున్న లోకేష్..
* నేడు ఏలూరు జిల్లాలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటన.. కొయ్యలగూడెంలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం ఏలూరు చేరుకుని కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షిస్తారు..
* నేటి నుంచి కాకినాడ కలెక్టరేట్ లో ప్లాస్టిక్ వాడకం నిషేదం.. ఉద్యోగులు ఎవరైనా సరే ప్లాస్టిక్ వినియోగిస్తే ఆరోజు సీఎల్ గా విధింపు.. స్టీల్ వాటర్ బాటిల్స్ మాత్రమే వినియోగించాలని నిర్ణయం..
* నేటి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరో రెండు వేల మందికి క్యూ లైన్లు ఏర్పాటు..
* నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ..
* నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్ర ఆదాయం పెంపుపై సబ్ కమిటీ భేటీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం..
* నేడు సంగారెడ్డి జిల్లాలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పర్యటన.. ఐఐటీ హైదరాబాద్ 14వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న అశ్విని వైష్ణవ్..
* నేడు నిజామాబాద్ లో రాష్ట్ర ఆర్థిక సంఘం పర్యటన.. ఛైర్మన్ రాజయ్య నేతృత్వంలోని సభ్యులతో కలిసి ఆర్థిక సంఘం నిజామాబాద్ లో పర్యటన..
* నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
* నేడు భారత్- ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య రెండో వన్డే.. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!