Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి ఉదయం 11.45 గంటలకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు.. ఉదయం 8గంటలకు మన్మోహన్ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి పార్థివదేహం తరలింపు.. ఉదయం. 8.30 నుంచి 9.30 వరకు ఏఐసీసీ కార్యాలయంలోనే పార్థివదేహం.. నివాళులర్పించనున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.. ఉదయం. 9.30 గంటలకు ప్రారంభంకానున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర..
* నేడు కడప జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించనున్న పవన్.. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
*నేడు ఏపీ డీజీపీని కలవనున్న బీజేపీ నేతలు.. తిరుమల పరకామణి దొంగతనంపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్న నేతలు.. డీజీపీని కలవనున్న టీటీడీ బోర్డ్ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, బీజేపీ నేతలు..
* నేడు టీడీపీ ఆఫీసులో ప్రజా దర్భార్.. ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించనున్న చంద్రబాబు..
* నేడు పీజేఆర్ 17వ వర్ధంతి.. ఖైరతాబాద్ ప్లైఓవర్ దగ్గర పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నేతలు..
* నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్..
* నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశం.. పాల్గొననున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.
* నేటి నుంచి విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. రెండు రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పలు దేశాల నుంచి హాజరుకానున్న ప్రతినిధులు..
* నేడు, రేపు విశాఖలో ఇండియన్ నేవీ సన్నాహక విన్యాసాలు.. విశాఖ వేదికగా జనవరి 4న నేవీ విన్యాసాలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం.. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71,510.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 78,010.. హైదరాబాద్ లో కిలో వెండి రూ.99,900.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!