What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు విజయవాడకు సినీనటుడు రజనీకాంత్. ఎన్నీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరుకానున్న రజిని, చంద్రబాబు, బాలకృష్ణ.
2. నేడు స్పందనపై సీఎం జగన్ సమీక్ష. కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
3. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో చార్జ్షీట్ దాఖలు. మూడో అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ. అరున్ పిళ్లై, అమన్సింగ్పై ఈడీ అభియోగాలు. లిక్కర్స్కామ్లో అక్రమాలు, మనీలాండరింగ్పై అభియోగాలు మోపిన ఈడీ అధికారులు. ఈడీ చార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు విచారణ జరుపనున్న ప్రత్యేక కోర్టు.
4. నేడు ఒంటిమిట్టకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. కోదండ రామాలయాన్ని సందర్శించనున్న గవర్నర్. సాయంత్రం 5.30 గంటలకు అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు.
5. నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ. మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనున్న తెలంగాణ హైకోర్టు.
6. నేడు నల్లొండలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష. పాల్గొననున్న రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి, ఉత్తమ్. మర్రిగూడ నుంచి క్లాక్టవర్ వరకు భారీ ర్యాలీ. సాయంత్రం క్లాక్ టవర్ దగ్గర కార్నర్ మీటింగ్.
7. నేడు ఏపీ ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. ఉదయం 11 గంటలకు ఏపీ జేఏసీ అమరావతి కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్ల రౌండ్టేబుల్ భేటీ.
8. నేడు, రేపు ఏపీకివర్ష సూచన. కోస్తా, సీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం. తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వానలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.
9. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,040 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,200లుగా ఉంది.
10. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ లక్నో. మొహాలీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
11. లిక్కర్స్కామ్లో సిసోడియా బెయిల్పై నేడు తీర్పు. ఈరోజు తీర్పు వెల్లడించనున్న రౌస్ అవెన్యూ కోర్టు.
12. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నేడు హైకోర్టు తీర్పు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ పిటిషన్. నేడు తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు.
13. నేడు ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లను ప్రారంభించున్న మోడీ. దేశవ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్మీటర్లు ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!