Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
- తెలంగాణలో నేడు విద్యాసంస్థలకు సెలవు
- ఫార్మాలా-ఈ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
- నేడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్ట్ మీటింగ్
- విద్యుత్ ఛార్జీల పెంపుపై నేడు వైసీపీ నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేడు విద్యాసంస్థలకు సెలవు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్కూళ్లకు సెలవు. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు.
మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో పార్ధివదేహం. మన్మోహన్ పార్థివదేహానికి నివళులర్పించిన నేతలు. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.
Also Read
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. మన్మోహన్సింగ్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం.
విద్యుత్ ఛార్జీల పెంపుపై నేడు వైసీపీ నిరసనలు. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ.
ఫార్మాలా-ఈ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు. నేడు పలువురు అధికారులను విచారించే అవకాశం. ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు.
కృష్ణా: పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై నేడు విచారణ. రేషన్ బియ్యం మాయం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విచారణ.
నేడు హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు అమరావతికి చంద్రబాబు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,740 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.71,260 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,00,100 లుగా ఉంది.
అమరావతి: నేడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్ట్ మీటింగ్. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, ఇప్పటికే వచ్చిన కంపెనీల పురోగతిపై చర్చ.
అమరావతి: సజ్జల భార్గవ్రెడ్డి క్వాష్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. ఒకే విషయంపై పలు FIRలు నమోదు చేయటాన్ని సవాల్ చేస్తూ సజ్జల భార్గవ్రెడ్డి పిటిషన్. సోషల్మీడియాలో పోస్టులపై ఇప్పటికే సజ్జల భార్గవ్రెడ్డిపై పలు కేసులు నమోదు. కొత్తగా కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవ్రెడ్డి పిటిషన్.
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!