What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- నేడు ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
- సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- నేడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
- ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు. నేడు ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై చర్చించుకున్న చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం.
నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రూ.494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్. జహీరాబాద్ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం రేవంత్.
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
తిరుమల: నేడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,920 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,760 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,12,100 లుగా ఉంది.
రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు. అరేబియా సముద్రంలో అల్పపీడనం. వాయుగుండంగా మారే అవకాశం. ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఏపీకి మరో రెండు రోజులపాటు వర్షసూచన. తెలంగాణకు మరో నాలుగు వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణాజిల్లాల్లో భారీ వర్షాలు. పలుచోట్ల పిడుతులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు నీతిఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న రేవంత్.
నేటి నుంచి సిరాజ్, సమీర్ను విచారించనున్న పోలీసులు. నేడు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలింపు. పేలుళ్ల కుట్రకేసులో కీలకంగా మారనున్న కస్టడీ విచారణ. మ
తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో జిల్లా టీడీపీ మహానాడు. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరగనున్న మహానాడు. రాజమండ్రి జెఎన్. రోడ్ లోని. చెరుకూరి గార్డెన్స్ లో జరగనున్న జిల్లా మహానాడు. మహానాడుకు హాజరుకానున్న జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, పార్టీ శ్రేణులు.
కాకినాడ: కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ అప్రమత్తత. విశాఖలో కోవిడ్ కేసు నమోదు కావడంతో 24 బెడ్ లతో జిజిహెచ్ లో కరోనా వార్డు. అందుబాటులో 1100 కోవిడ్ కిట్లు, ఒక ఐసోలేటెడ్ వార్డ్. 110 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 48 సిలిండర్లు,50 కేఎల్ కెపాసిటీ గల మూడు ఆక్సిజన్ ట్యాంకులు. కేసులు నమోదు అయితే చికిత్స అందించడానికి ట్రీట్మెంట్ అందించడానికి సిద్ధంగా వైద్యులు.
తాజావార్తలు
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ట్రెండింగ్
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!