What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు ఏపీ కొత్త గవర్నర్గా నజీర్ బాధ్యతల స్వీకరణ. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ను కలవనున్న సీఎం జగన్.
2. నేడు మంత్రి తలసాని అత్యవసర సమావేశం. వీధికుక్కలు, కోతుల సమస్యపై అధికారులతో సమీక్ష.
Also Read
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
3. నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ. మధ్యాహ్నం 2.45 గంటలకు టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.
4. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు. ఏపీ, తెలంగాణలోనూ నామినేషన్లకు చివరి తేది. ఏపీలో టీడీపీ మద్దతుతో రంగంలోకి దిగిన అభ్యర్థులు.
5. నేడు హైదరాబాద్కు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్. తెలంగాణలో బీజేపీ పటిష్టతపై నేతలతో సమీక్ష.
6. నేడు లిక్కర్ స్కాంపై కోర్టులో విచారణ. ఈడీ చార్జిషీట్పై విచారించనున్న రౌస్ అవెన్యూకోర్టు.
7. నేడు హైకోర్టులో కుక్కల దాడిలో బాలుడు మృతిపై విచారణ. సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు. 4 రోజుల
క్రితం కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు.
8. AIADMK విభేదాల కేసులపై నేడు సుప్రీంలో తీర్పు. OPS, EPS మధ్య విభేదాల పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువరించనున్న సుప్రీకోర్టు.
9. అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా. నేటి జాబితాలో కనిపించని అమరావతి కేసు. అమరావతిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టును కోరిన ప్రభుత్వం. బుధ, గురువారాల్లో విచారణ చేపట్టరాదని జస్టిస్ డీవై చంద్రచూడ్ సర్కులర్ జారీ. తాజా సర్క్యులర్తో నేడు జరగాల్సిన విచారణ వాయిదా. తదుపరి విచారణపై ఇంకా రాని స్పష్టత.
10. నేడు మహిళల టీ20 వరల్డ్కప్ తొలి సెమీఫైనల్. ఆసీస్తో తలపడనున్న భారత మహిళల జట్టు. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!