What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు రీఓపెన్
- నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
- లిక్కర్ కేసులో కీలక పరిమాణం
- నేడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు రీఓపెన్. వేసవి సెలవులు పూర్తవడంతో స్కూళ్లు పునఃప్రారంభం. పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు.
విజయవాడ: నేడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలింపు. ఛాతీ నొప్పి సహా అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం చేరిన పీఎస్సార్. నిన్న వైద్యం చేయించుకోవడానికి పీఎస్సార్కి మధ్యంతర బెయిల్ ఇచ్చిన జిల్లా కోర్టు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
నేడు మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు కిట్టు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తమ వాదన వినే అవకాశం ఇవ్వటం లేదని పేర్ని పిటిషన్. రెవెన్యూ, పోలీస్ శాఖల చర్యలు నిలువరించాలని పిటిషన్. నేడు విచారణ చేయనున్న హైకోర్టు కోర్టు.
అమరావతి: లిక్కర్ కేసులో కీలక పరిమాణం. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయాలని కోర్టులో సిట్ కౌంటర్ దాఖలు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు. ఈ నెల 18న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల.
సూపర్ సిక్స్లో మరో హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి అమల్లోకి ‘తల్లికి వందనం’ పథకం. ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తి. నేడు ‘తల్లికి వందనం’ నిధులు విడుదల. నేడు 67 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ.
విజయవాడ: నేడు సాయంత్రం 5 గంటలకు పోరంకి మురళి రిసార్ట్లో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం. ‘సుపరిపాలన స్వర్ణాంధ్ర’ పేరుతో సభకు ఏర్పాట్లు. సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,210 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,410 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,18,900 లుగా ఉంది.
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. యోగాడే వేడుకలపై సమీక్షించనున్న సీఎం. పారిశ్రామిక సంస్థలు, ఐటీ సంస్థలతో ఎంవోయూలు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!