What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు రీఓపెన్
- నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
- లిక్కర్ కేసులో కీలక పరిమాణం
- నేడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు రీఓపెన్. వేసవి సెలవులు పూర్తవడంతో స్కూళ్లు పునఃప్రారంభం. పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు.
విజయవాడ: నేడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలింపు. ఛాతీ నొప్పి సహా అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం చేరిన పీఎస్సార్. నిన్న వైద్యం చేయించుకోవడానికి పీఎస్సార్కి మధ్యంతర బెయిల్ ఇచ్చిన జిల్లా కోర్టు.
Also Read
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
నేడు మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు కిట్టు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తమ వాదన వినే అవకాశం ఇవ్వటం లేదని పేర్ని పిటిషన్. రెవెన్యూ, పోలీస్ శాఖల చర్యలు నిలువరించాలని పిటిషన్. నేడు విచారణ చేయనున్న హైకోర్టు కోర్టు.
అమరావతి: లిక్కర్ కేసులో కీలక పరిమాణం. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయాలని కోర్టులో సిట్ కౌంటర్ దాఖలు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు. ఈ నెల 18న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల.
సూపర్ సిక్స్లో మరో హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి అమల్లోకి ‘తల్లికి వందనం’ పథకం. ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తి. నేడు ‘తల్లికి వందనం’ నిధులు విడుదల. నేడు 67 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ.
విజయవాడ: నేడు సాయంత్రం 5 గంటలకు పోరంకి మురళి రిసార్ట్లో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం. ‘సుపరిపాలన స్వర్ణాంధ్ర’ పేరుతో సభకు ఏర్పాట్లు. సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,210 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,410 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,18,900 లుగా ఉంది.
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. యోగాడే వేడుకలపై సమీక్షించనున్న సీఎం. పారిశ్రామిక సంస్థలు, ఐటీ సంస్థలతో ఎంవోయూలు.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!