What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేటి నుంచి రేషన్ షాపుల్లో రూ.60కే టమోటా. తమిళనాడులో రూ.150కి చేరువలో కిలో టమోటా.
2. నేడు బెంగళూరులో శాప్ చాంపియన్షిప్ ఫైనల్స్. ఫైన్సల్స్లో కువైట్తో తలపడుతున్న భారత్.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
3. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్. రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్న జగన్. అమిత్షా సహా కేంద్రమంత్రులను కలిసే అవకాశం.
4. నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు. తెలంగాణలో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. నిజామాబాద్, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట. మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్లో వర్షాలు.
5. నేడు చిత్తూరు సీఎం జగన్ పర్యటన. ఉదయం 10.00 గం.లకు మెసానికల్ గ్రౌండ్స్, చిత్తూరు చేరుకోనున్న సీఎం జగన్. ఉ.10.30 గం. లకు చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీ శంఖు స్థాపన, భూమి పూజ. ఉ.10.55 గం. లకు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ – ఫోటో సెషన్, ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్. మ.01.05 గం. లకు సిఎంసి ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన. మ.01.30 గం. లకు సిఎంసి ఆసుపత్రి హెలిప్యాడ్ నుండి రేణిగుంట పయనం… రేణిగుంట నుండి విజయవాడ పయనం.
6. నేడు హోం మంత్రి తానేటి వనిత ఉదయం 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్ నందు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళులర్పించి తదనంతరం జగనన్న సురక్ష కార్యక్రమం మరియు జగనన్న అమ్మఒడి కార్యక్రమం లో పాల్గొంటారు.
7. నేడు హైదరాబాద్ కు సునీల్ భన్సల్.. పార్టీ నేతలతో కీలక భేటీ
8. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి నగరానికి వస్తున్నారు.
9. నేటి నుంచి కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ. నాలుగో సీడ్గా బరిలోకి దిగనున్న పీవీ సింధు. తొలి రౌండ్లో తాలియాతో తలపడనున్న పీవీ సింధు.
10. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,960 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,050 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.75,500 లుగా ఉంది.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!