What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు
- నేడు గుజరాత్ vs హైదరాబాద్.
- ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- నేడు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు. కుల గణనపై చర్చ, తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్న CWC.
ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్న టీకాంగ్రెస్ బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ధన్యవాదాలు తెలపనున్న నేతలు.
Also Read
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Bandla Ganesh: 'పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే'.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
- Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
నేడు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన. ప్రధాని మోడీ సభకు 5లక్షల మంది వచ్చే అవకాశం. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఐదు రూట్లు గుర్తించిన అధికారులు. 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు, 100 ఎకరాల్లో 2500 బస్సులు ఆపేల చర్యలు.
ఐపీఎల్: నేడు గుజరాత్ vs హైదరాబాద్.అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్.
కాకినాడ : నేటి నుంచి కాకినాడ సాగర తీరంలో రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి హాజరుకానున్న క్రీడాకారులు.. మూడు రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడుగంటల వరకు ఫ్లడ్ లైట్ వెలుగులో బీచ్ కబడ్డీ..ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు.
అల్లూరి జిల్లా : నేడు మన్యం ప్రాంతం బంద్. ప్రత్యేక డీఎస్సీ సాధన కోసం ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర మన్య బంద్. మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ టీచర్ ప్రాంత పోస్టులు మినహాయింపు ఇవ్వాలనీ డిమాండ్. టూరిజం కేంద్రాలపై బంద్ ప్రభావం.. ర్యాలీలు, సభల పై ఆంక్షలు విధించిన పోలీసులు..
తూర్పుగోదావరి జిల్లా: నేడే ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యకు రిజిస్ట్రేషన్ కు. ఆఖరు తేదీ ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఐదు సంవత్సరాలు నిండిన విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితం తల్లితండ్రులందరూ ప్రైవేట్ స్కూల్ ఆన్లైన్ చేయడానికి ఈ సాయంత్రం ఐదు గంటల లోపు రిజిస్ట్రేషన్ కు గడువు.
అమరావతి : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్. నేడు తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం.
విజయవాడ : లిక్కర్ కేసులో ఏ1 కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నేడు కస్టడీ కి తీసుకోనున్న సిట్. ఇవాళ నుంచి 7 రోజులపాటు విచారించనున్న సిట్ అధికారులు.
ఖమ్మం:నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన… స్టేడియం లో సింథటిక్ కోర్టు కు శంకుస్థాపన చేయనున్న మంత్రి.
తాజావార్తలు
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
-
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
-
SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!