Wayanad By Election 2024 : ఒక లోక్సభ, 31 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు.. అందరి దృష్టి వయనాడ్ పైనే
Wayanad By Election 2024 : కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఓటింగ్ ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఓటింగ్ కూడా ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది.బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. ఈ ఉప ఎన్నికలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రియాంకతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్)కి చెందిన సత్యన్ మొకేరి మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన నవ్య హరిదాస్ ఉన్నారు. దీంతో పాటు 12 రాష్ట్రాల్లోని 33 అసెంబ్లీ స్థానాలకు కూడా బుధవారం ఓటింగ్ జరగనుంది.
Read Also:Delhi AQI: ఢిల్లీలో 400 దాటిన ఏక్యూఐ.. అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు!
Also Read
- Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
వయనాడ్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మాట్లాడుతూ, ‘గత ఐదేళ్లలో రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎన్నడూ ఇక్కడి సమస్యలను ప్రస్తావించలేదు. ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడికి వస్తే అదే జరుగుతుంది. వారు (కాంగ్రెస్) వాయనాడ్ ప్రజలతో వారి వాస్తవ అవసరాలను తెలుసుకోవడం కోసం ఎన్నడూ పాలుపంచుకోలేదు… వారు ఎప్పుడూ అట్టడుగు స్థాయిలో ఉండలేదు. అట్టడుగు స్థాయిలో తమతో కలసి పనిచేసి, తమ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి పరిష్కారాలు కనుగొనే వ్యక్తి ఈ సమాజానికి అవసరం. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కాంగ్రెస్లో ఉండడంతో కిట్లు, డబ్బు, మద్యం ఇలా అన్నీ అందజేసి ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది…’
Read Also:Jio star: త్వరలో డిస్నీ+హాట్స్టార్, జియో సినిమా విలీనం.. తెరపైకి కొత్త డొమైన్!
వాయనాడ్ లోక్సభ స్థానంలో పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలో 6.92 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, వాయనాడ్లోని 1,354 పోలింగ్ స్టేషన్లకు ఉదయం నుండి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో 14 లక్షలకు పైగా ఓటర్లు నమోదయ్యారు.
తాజావార్తలు
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!