Warangal: వరంగల్లో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ఘోర అవమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది.. కరీమాబాదులోని ఉర్సు దర్గా ఆటో స్టాండ్ వద్ద ఉన్న పూలే విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు.. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విచారణలో చేపట్టారు… అనంతరం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.. మద్యం మత్తులో ఓ వ్యక్తి పూలే విగ్రహంపై బండరాయి విసిరి ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఇది ఇలా ఉంటే గత రెండేళ్ల క్రితం ఇదే విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు… తరచూ పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై సామాజిక మాధ్యమాలలో చర్చనీఅంశంగా మారింది..
READ MORE: K RAMP : కిరణ్ అబ్బవరం ర్యాంప్.. జస్ట్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో