Kohli vs Konstas: హీటెక్కిన బాక్సింగ్ డే టెస్ట్.. కోహ్లీ, కాన్స్టాస్ మధ్య వాగ్వాదం.. ఆసీస్ మాజీలు ఫైర్!
- ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ హీటెక్కింది..
- విరాట్ కోహ్లీ, ఆసీస్ ప్లేయర్ సామ్ కాన్స్టాస్ మధ్య వాగ్వాదం..
- విరాట్ కోహ్లీపై మండిపడిన రికీ పాంటింగ్, మైకెల్ వాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kohli vs Konstas: ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు హీటెక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్లేయర్ సామ్ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, కాన్స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడంతో గొడవకు దారి తీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపు చేశారు. కానీ, కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ రియాక్ట్ అయ్యారు. కాన్స్టాస్ తన దారిన తాను వెళ్తుంటే.. విరాట్ మాత్రం తన డైరక్షన్ను మార్చుకుని.. సదరు ప్లేయర్ భుజాలు తాకడం మంచిది కాదని తెలిపారు. ఈ ఘటనలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలని మైకెల్ వాన్ పేర్కొన్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఇక, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ కాన్స్టాస్ క్రీజ్లో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తున్న సమయంలో కోహ్లీ వద్దకు బాల్ వెళ్లింది.. దానిని తీసుకుని నాన్స్ట్రైకర్ వైపు వస్తుండగా.. స్ట్రైకింగ్ క్రీజ్ వైపు కాన్స్టాస్ వెళ్తుండగా.. వీరిద్దరూ ఎదురుపడటంతో భుజాలు తాకాయి. దీంతో కాన్స్టాస్ ఏదో కామెంట్స్ చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా రియాక్ట్ అయ్యాడు. కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొనడంతో.. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..
ఈ ఘటనపై ఒకవేళ ఐసీసీ రిఫరీ చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందనేది క్రికెట్ ఫ్యాన్స్ ల్లో ఆసక్తి రేపుతోంది. రూల్స్ ప్రకారం.. ఒక మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అలాగే, ప్లేయర్, సహాయ సిబ్బందిని, అంపైర్ను, మ్యాచ్ రిఫరీని లేదా ఇతర వ్యక్తిని దురుద్దేశంతో కావాలని తాకితే ఐసీసీ చట్టం 2.12 ఆర్టికల్ ప్రకారం శిక్షకు అర్హుడు. ఇందులో ఒక్క మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉంటది. తన తప్పును అంగీకరిస్తే డీమెరిట్ పాయింట్లతో బయట పడే అవకాశం ఉంటుందని ఐసీసీ రూల్స్ పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!