PM Modi: బెంగాల్ బీజేపీ శ్రేణులకు మోడీ కీలక సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ బీజేపీ శ్రేణులకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలవాలని.. నిర్భయంగా ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. పశ్చిమబెంగాల్ పార్టీ కార్యకర్తలతో బుధవారం ప్రధాని మోడీ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది
Also Read
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో హింసే అతి పెద్ద సవాల్ అని ప్రధాన మోడీ అన్నారు. బెంగాల్లో బీజేపీ గెలుపు స్థానాలు ఈసారి పెరుగుతాయని మోడీ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజల భద్రత కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు మోడీ చెప్పారు. 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని 42 స్థానాల్లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. 2014తో పోల్చుకుంటే బీజేపీ భారీగానే సీట్లు దక్కించుకునంది. 2014లో బీజేపీ కేవలం 2 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది.
ఇది కూడా చదవండి: Mukhtar Ansari: ముఖ్తాన్ అన్సారీ మరణం.. భయంతో టొమాటోలు తింటున్న ఖైదీలు..
సందేశ్ఖాలీ ఘటనతో పశ్చిమబెంగాల్ అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్.. భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అనంతరం బీజేపీ వారికి మద్దతు నిలిచింది. అంతేకాకుండా ఇటీవల బెంగాల్ పర్యటనలో ప్రధాని మోడీ కూడా బాధిత మహిళలతో సమావేశమై.. వారికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఓదార్చారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో సందేశ్ఖాలీ స్థానం నుంచి బాధిత మహిళను బీజేపీ రంగంలోకి దింపింది. ఆమెతో కూడా మోడీ ముచ్చటించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Vasantha Krishna Prasad: డబ్బులు లేకే పెన్షన్ పంపిణీ వాయిదా..!
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!