PM Modi: బెంగాల్ బీజేపీ శ్రేణులకు మోడీ కీలక సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ బీజేపీ శ్రేణులకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలవాలని.. నిర్భయంగా ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. పశ్చిమబెంగాల్ పార్టీ కార్యకర్తలతో బుధవారం ప్రధాని మోడీ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో హింసే అతి పెద్ద సవాల్ అని ప్రధాన మోడీ అన్నారు. బెంగాల్లో బీజేపీ గెలుపు స్థానాలు ఈసారి పెరుగుతాయని మోడీ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజల భద్రత కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు మోడీ చెప్పారు. 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని 42 స్థానాల్లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. 2014తో పోల్చుకుంటే బీజేపీ భారీగానే సీట్లు దక్కించుకునంది. 2014లో బీజేపీ కేవలం 2 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది.
ఇది కూడా చదవండి: Mukhtar Ansari: ముఖ్తాన్ అన్సారీ మరణం.. భయంతో టొమాటోలు తింటున్న ఖైదీలు..
సందేశ్ఖాలీ ఘటనతో పశ్చిమబెంగాల్ అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్.. భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అనంతరం బీజేపీ వారికి మద్దతు నిలిచింది. అంతేకాకుండా ఇటీవల బెంగాల్ పర్యటనలో ప్రధాని మోడీ కూడా బాధిత మహిళలతో సమావేశమై.. వారికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఓదార్చారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో సందేశ్ఖాలీ స్థానం నుంచి బాధిత మహిళను బీజేపీ రంగంలోకి దింపింది. ఆమెతో కూడా మోడీ ముచ్చటించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Vasantha Krishna Prasad: డబ్బులు లేకే పెన్షన్ పంపిణీ వాయిదా..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!