Uttarakhand: 700 మీటర్ల లోయలో పడిపోయిన వాహనం.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చమోలి దగ్గర ప్రమాదవశాత్తు 700 మీటర్ల లోయలో బొలెరో వాహనం పడిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం వాహనం జోషిమత్ నుంచి కిమానా వైపు వెళ్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పోలీసు యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. శుక్రవారం జోషిమఠ్లోని పల్లా జఖోలా మోటర్వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Jet Airways: షాకిచ్చిన జెట్ ఎయిర్వేస్.. 60శాతం ఉద్యోగులు ఇంటికే.. మిగతావారికి కోతలే..!
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
స్థానిక నివేదికల ప్రకారం, కొందరు వ్యక్తులు వాహనం పైకప్పుపై కూడా కూర్చున్నారు, ఇది ఓవర్లోడింగ్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అభిరప్రాయపడుతున్నారు. వాహనం పైకప్పుపై కూర్చున్న వారు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని, అయితే ప్రమాదం తీవ్రతను, లోయ లోతును చూస్తుంటే వాహనం లోపల కూర్చున్న ప్రయాణికులు బతికే అవకాశాలు లేవన్నారు. పై రోడ్డు నుంచి వాహనం కనిపించడం లేదు, రెస్క్యూ టీమ్లు కిందకు దిగుతున్నాయి. వాహనంలో 12 నుంచి 13 మంది వరకు ఉన్నట్లు స్థానికుల సమాచారం. గత మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది మూడోది.
తాజావార్తలు
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
-
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?