Tirumala: కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. తిరుమలలో భక్తుల రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: పవిత్రమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల పాటు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 23వ తేదీన తెల్లవారుజామున 1.45 గంటల నుండి భక్తులను వైకుంఠ ద్వారా దర్శనం కలిస్తుస్తోంది టీటీడీ.. అయితే, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది.. నాలుగు రోజులలో శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 2.7 లక్షలకు చేరింది.. జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుండగా.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. మరోవైపు, జనవరి 1వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలుకు సిఫార్సు లేఖల స్వీకరణను కూడా రద్దు చేసింది టీటీడీ.. ఇక, నిన్న 71,488 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,137గా ఉంది.. శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు రూ.4.17 కోట్ల కానుకలు సమర్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
Read Also: Prajapalana: ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఇదే.. ఏ డాక్యుమెంట్లు కావాలంటే..!
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!