V. Hanumantha Rao : ధరణి ధనవంతులకే ఉపయోగపడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములు, అసైన్ భూములను లాక్కొని వెంచర్లకు అమ్మేస్తుందని ఆరోపించారు మాజీ పీసీసీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖానాపూర్, కొకాపేటలో భూములు అమ్మేసిందఇ, కేసీఆర్ ప్రతి ఒక్కరికి భూమి, డబుల్ బెడ్ రూమ్, ఇళ్ల స్థలం ఉన్నవారికి డబ్బులు అన్నాడు.. మోసం చేసాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా… ప్రైవేట్ సర్వే వారిని అక్కడికి పంపించారని, అక్కడ ప్రభుత్వ సర్వే చేయాలన్నారు. ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన భూములు ఆన్లైన్ లో ప్రభుత్వం విక్రయిస్తుందని హనుమంతరావు ధ్వజమెత్తారు.
Also Read : Kodanda Reddy : ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేస్తోంది
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ధరణి ధనవంతులకే ఉపయోగపడుతుందని ఆయన మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ ల ప్రభుత్వం భూస్వాములకు, కార్పొరేట్లకు ఉపయోగపడుతుంది.. పేదలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరకి 100 కోట్లు అమ్మే పరిస్థితి వచ్చింది.. కోట్లలో విల్లాలు అమ్ముకుంటున్నారు మ్. భవిష్యత్ లో ఫుట్ పాత్ మీద పడుకునే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. దళిత బంధు లో 3 లక్షలు తీసుకుంటున్నారని, సోనియా గాంధి సభ తరువాత 19,20 తేదీలో అన్ని పార్టీ లను పిలుస్త..దళిత బంధు ఎవరికీ ఇచ్చారో అడుగుతా, పేదల భూములు వారికీ ఇచ్చే వరకు పోరాడుతా అని వీహెచ్ వ్యాఖ్యానించారు. పేద వాడికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కాంగ్రెస్ ఉంటుందని ఆయన అన్నారు.
Also Read : G20 Summit: ప్రధాని మోడీతో నితీష్ కుమార్ మాట ముచ్చట.. ఫొటోలు వైరల్
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!