V.Hanumantha Rao : మోడీ ప్రధాని అయ్యాక.. సామాన్యులకు ఒరిగింది ఏమి లేదు
మోడీ ప్రధాని అయ్యాక కేవలం బడా వ్యాపారులకే ప్రయోజనం చేకూరుతుందని, సామాన్యులకు ఒరిగింది ఏమి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటీశ్వరులకి మాత్రం బ్యాంకులు లక్షల కోట్ల అప్పులు ఇస్తాయని, పేదలు, రైతులకు మాత్రం రుణాలు ఇయ్యవని ఆయన ఆరోపించారు. ఇచ్చినా.. కట్టే వరకు పీడించుకుంటాయని ఆయన మండిపడ్డారు. ఆదాని షేర్లు పడిపోవడం వల్ల బ్యాంకుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అంటున్నారని, దేశంలో పోర్టులు, బొగ్గు గనులు, స్టీల్ ప్లాంట్లు అన్నీ అమ్మకానికి పెట్టేస్తున్నారని, ఆదానికి కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
దేశంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీని, గంగవరం పోర్టును ఎవడబ్బ సొమ్ము అని అమ్మేస్తున్నారని, పేదవాడి కోసం మోడీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆదాని ఆస్తులపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జాతికి అంకితం చేశారని ఆయన అన్నారు. ఈ నెల 15 తరువాత విశాఖ వెళ్లి అన్ని పార్టీల నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలన్నారు.
Also Read : Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో