Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
- రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాలు
- పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. ప్రమాదం
- పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో ఘటన
- మంత్రి కారును వెనుక నుంచి ఢీకొట్టిన కాన్వాయ్ లోని మరోకారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. పిలిభిత్లో మంత్రి కాన్వాయ్లోని మరో ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జితిన్ ప్రసాద్ క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనంలో కేంద్రమంత్రి కార్యక్రమానికి బయలుదేరారు.
READ MORE: Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు..
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ఈ సంఘటన పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో చోటుచేసుకుంది. కాన్వాయ్కి ఎస్కార్ట్గా ఉన్న కారు సడన్గా బ్రేకులు వేసింది. ఆ తర్వాత జితిన్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ కూడా బ్రేకు వేశాడు. దీంతో వెనకున్న మరో కారు మంత్రి కారును ఢీకొట్టింది. వాహనం వేగం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కాన్వాయ్ మొత్తం ఆగిపోవడంతో జితిన్ ప్రసాద్ తన కారులోంచి బయటకు వచ్చి తన కారును అక్కడే వదిలేసి మరో కారులో ముందుకు సాగారు.
READ MORE:Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..
ఉప్పొంగిన దేవా నది.. సమీక్షకు మంత్రి పయణం
దేవా నదిలో నానక్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పిలిభిత్కి వరద పోటెత్తింది. పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న బేణి చౌదరి మరియు ఫీల్ఖానా ప్రాంతాలు ద్వీపాలుగా మారాయి. దీంతో ప్రజలు ఇళ్లపైనే తలదాచుకోవాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా నదిలో నీరు రావడంతో ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలోపే వారి ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం, పరిపాలన ద్వారా సహాయక మరియు సహాయక చర్యలు జరుగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..