Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
- రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాలు
- పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. ప్రమాదం
- పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో ఘటన
- మంత్రి కారును వెనుక నుంచి ఢీకొట్టిన కాన్వాయ్ లోని మరోకారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. పిలిభిత్లో మంత్రి కాన్వాయ్లోని మరో ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జితిన్ ప్రసాద్ క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనంలో కేంద్రమంత్రి కార్యక్రమానికి బయలుదేరారు.
READ MORE: Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఈ సంఘటన పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో చోటుచేసుకుంది. కాన్వాయ్కి ఎస్కార్ట్గా ఉన్న కారు సడన్గా బ్రేకులు వేసింది. ఆ తర్వాత జితిన్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ కూడా బ్రేకు వేశాడు. దీంతో వెనకున్న మరో కారు మంత్రి కారును ఢీకొట్టింది. వాహనం వేగం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కాన్వాయ్ మొత్తం ఆగిపోవడంతో జితిన్ ప్రసాద్ తన కారులోంచి బయటకు వచ్చి తన కారును అక్కడే వదిలేసి మరో కారులో ముందుకు సాగారు.
READ MORE:Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..
ఉప్పొంగిన దేవా నది.. సమీక్షకు మంత్రి పయణం
దేవా నదిలో నానక్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పిలిభిత్కి వరద పోటెత్తింది. పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న బేణి చౌదరి మరియు ఫీల్ఖానా ప్రాంతాలు ద్వీపాలుగా మారాయి. దీంతో ప్రజలు ఇళ్లపైనే తలదాచుకోవాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా నదిలో నీరు రావడంతో ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలోపే వారి ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం, పరిపాలన ద్వారా సహాయక మరియు సహాయక చర్యలు జరుగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!