Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
- రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాలు
- పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. ప్రమాదం
- పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో ఘటన
- మంత్రి కారును వెనుక నుంచి ఢీకొట్టిన కాన్వాయ్ లోని మరోకారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. పిలిభిత్లో మంత్రి కాన్వాయ్లోని మరో ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జితిన్ ప్రసాద్ క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనంలో కేంద్రమంత్రి కార్యక్రమానికి బయలుదేరారు.
READ MORE: Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు..
Also Read
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ఈ సంఘటన పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో చోటుచేసుకుంది. కాన్వాయ్కి ఎస్కార్ట్గా ఉన్న కారు సడన్గా బ్రేకులు వేసింది. ఆ తర్వాత జితిన్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ కూడా బ్రేకు వేశాడు. దీంతో వెనకున్న మరో కారు మంత్రి కారును ఢీకొట్టింది. వాహనం వేగం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కాన్వాయ్ మొత్తం ఆగిపోవడంతో జితిన్ ప్రసాద్ తన కారులోంచి బయటకు వచ్చి తన కారును అక్కడే వదిలేసి మరో కారులో ముందుకు సాగారు.
READ MORE:Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..
ఉప్పొంగిన దేవా నది.. సమీక్షకు మంత్రి పయణం
దేవా నదిలో నానక్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పిలిభిత్కి వరద పోటెత్తింది. పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న బేణి చౌదరి మరియు ఫీల్ఖానా ప్రాంతాలు ద్వీపాలుగా మారాయి. దీంతో ప్రజలు ఇళ్లపైనే తలదాచుకోవాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా నదిలో నీరు రావడంతో ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలోపే వారి ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం, పరిపాలన ద్వారా సహాయక మరియు సహాయక చర్యలు జరుగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!