Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
- రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాలు
- పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. ప్రమాదం
- పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో ఘటన
- మంత్రి కారును వెనుక నుంచి ఢీకొట్టిన కాన్వాయ్ లోని మరోకారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. పిలిభిత్లో మంత్రి కాన్వాయ్లోని మరో ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జితిన్ ప్రసాద్ క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనంలో కేంద్రమంత్రి కార్యక్రమానికి బయలుదేరారు.
READ MORE: Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ సంఘటన పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో చోటుచేసుకుంది. కాన్వాయ్కి ఎస్కార్ట్గా ఉన్న కారు సడన్గా బ్రేకులు వేసింది. ఆ తర్వాత జితిన్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ కూడా బ్రేకు వేశాడు. దీంతో వెనకున్న మరో కారు మంత్రి కారును ఢీకొట్టింది. వాహనం వేగం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కాన్వాయ్ మొత్తం ఆగిపోవడంతో జితిన్ ప్రసాద్ తన కారులోంచి బయటకు వచ్చి తన కారును అక్కడే వదిలేసి మరో కారులో ముందుకు సాగారు.
READ MORE:Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..
ఉప్పొంగిన దేవా నది.. సమీక్షకు మంత్రి పయణం
దేవా నదిలో నానక్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పిలిభిత్కి వరద పోటెత్తింది. పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న బేణి చౌదరి మరియు ఫీల్ఖానా ప్రాంతాలు ద్వీపాలుగా మారాయి. దీంతో ప్రజలు ఇళ్లపైనే తలదాచుకోవాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా నదిలో నీరు రావడంతో ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలోపే వారి ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం, పరిపాలన ద్వారా సహాయక మరియు సహాయక చర్యలు జరుగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!