Delhi: రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా, సహచర మంత్రులు
- రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సహచర మంత్రులు
- ఉపరాష్ట్రపతిని కూడా కలిసిన నేతలు
- మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్రమంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తన మంత్రివర్గ సహచరులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్లను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించారు.

Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి స్పీకర్ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 240 సీట్లే సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మిత్రపక్షాల సాయంతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇండియా కూటమి కూడా 233 స్థానాలు సొంతం చేసుకుంది. విపక్ష కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తోంది. ఇవ్వకుంటే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని లీక్లు ఇస్తోంది.
ఇది కూడా చదవండి: Gurugram: ఫైర్బాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..నలుగురు మృతి..
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!