Mangaluru: ఇదెక్కడి మాస్ రా మావా.. డెలివరీ ఎగ్జిక్యూటివ్లను మభ్యపెట్టి.. రూ.1.29 కోట్ల దోపిడీ..
- మార్కెట్లో కొత్త రకం మోసం
- డెలివరీ ఎగ్జిక్యూటివ్లను మభ్యపెట్టి వస్తువులను కాజేసిన కేటుగాళ్లు
- ఆయా వస్తువులను మార్కెట్లో అమ్మి రూ.1.29 కోట్లు వెనకేసుకున్న వైనం
- పట్టుకుని అరెస్ట్ చేసిన మంగళూరు పోలీసులు
- గత కొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ ద్వారా కొత్త మార్గంలో మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మంగళూరులోని ఉర్వా పోలీసులు ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్ట్ చేశారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి రూ.1.29 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజస్థాన్కు చెందిన రాజ్కుమార్ మీనా, సుభాష్ గుర్జర్లు గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల్లో అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లను మోసం చేస్తున్నారు.
READ MORE: Maharashtra polls: ఇండియా కూటమికి షాక్.. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఈ వ్యక్తులు తప్పుడు పేర్లతో వేర్వేరు ప్రదేశాల్లో హోమ్ స్టేలు లేదా సర్వీస్ అపార్ట్మెంట్లలో గదులు తీసుకునేవారు అమెజాన్లో మాక్బుక్, ఐఫోన్, సోనీ కెమెరా మొదలైన ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేసేవాళ్లు. వీరంతా క్యాష్ ఆన్ డెలివరీపై ఆర్డర్ చేసేవారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రోడక్ట్ తెచ్చినప్పుడు.. ఒక వ్యక్తి తలుపు తెరిచి వస్తువులను లోపలికి తీసుకెళతాడు. డెలివరీ ఓటీపీ ఇస్తానన్న సాకుతో అవతలి వ్యక్తి డోర్ వద్ద నిల్చున్నాడు. అవతలి వ్యక్తి ఓటీపీ రాలేదని, అది తప్పు ఓటీపీ అని చెప్పి డెలివరీ ఎగ్జిక్యూటివ్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు.
READ MORE:Teamindia: భారత్ను పాకిస్థాన్ ఓడించగలదు.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఎగ్జిక్యూటివ్ బయట వేచి ఉండగా.. సామానుతో లోపలికి వెళ్ళిన వ్యక్తి సామాను బయటకు తీసి, అదే బరువున్న మరొక వస్తువును ఉంచి నకిలీ టేపు ఉంచుతాడు. ఆ తర్వాత ఓటీపీ సమస్య ఉందని.. రేపు తీసుకో అని చెప్పి డెలివరీ ఎగ్జిక్యూటివ్కి తిరిగి పంపేవారు. దీంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ సరుకులు నకిలీవని గ్రహించ కుండా వెళ్లేవాడు.. దీంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ అక్కడి నుంచి వెళ్లగానే ఈ కేటుగాళ్లు ఆ ప్రదేశం నుంచి ఉడాయించే వాళ్లు. ఆయా వస్తువులను మార్కెట్లో అమ్మండం ద్వారా డబ్బులు కూడగట్టుకునే వాళ్లు. అదేవిధంగా రూ.1.5 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి మోసానికి పాల్పడిన వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు సహా ఎనిమిది రాష్ట్రాల పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. అమెజాన్ భాగస్వామి లాజిస్టిక్స్ కంపెనీ మహీంద్రా లాజిస్టిక్స్ మోసం గురించి వెంటనే తెలియజేసిందని, అందువల్ల వారు పట్టుకోవచ్చని మంగళూరు పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..