Pakistan: బాలికలు కిడ్నాప్.. కేసు పెట్టమంటే పోలీసులు ఏం చేశారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లో వరుసగా హిందూ బాలికలు కిడ్నాప్ కు గురవుతున్నారు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లో ఇద్దరు మైనర్ హిందూ బాలికలు అపహరణకు గురయ్యారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని బాలికల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు నిరాకరించడంతో బాధితులు నిరసనకు దిగారు. సుక్కూర్ సమీపంలో గత వారం తన కూతుళ్లతో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బాలికల తల్లి పేర్కొంది. తన ఇద్దరు కుమార్తెలను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించారని, వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు తనపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ విషయంపై ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు ఏమీ చేయడం లేదన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కుమార్తెలను తిరిగి తీసుకురావాలని కోర్టును ఆశ్రయిస్తున్నాను.
Read Also: United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
హిందూ యువతుల అపహరణ, బలవంతంగా మతమార్పిడి చేయడం సింధ్ ప్రావిన్స్లోని అంతర్భాగంలో పెద్ద సమస్యగా మారింది. సింధ్ ప్రావిన్స్లోని థార్,ఉమర్కోట్, మిర్పుర్ఖాస్,ఘోట్కీ, ఖైర్పూర్ ప్రాంతాలలో ఎక్కువ మంది హిందూ జనాభా ఉన్నారు. హిందూ సమాజంలోని చాలా మంది సభ్యులు కార్మికులు. ఈ నెలలో సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్ నగరానికి చెందిన 14 ఏళ్ల హిందూ బాలిక అపహరణకు గురైనట్లు వచ్చిన నివేదికలపై పాకిస్తాన్ సింధ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. గత నెలలో హిందూ వర్గానికి చెందిన మహిళ,ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి, వారిలో ఇద్దరిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లిం పురుషులతో వివాహం జరిపించారు. జులై 16, 2019న సింధ్ ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో హిందూ బాలికల అపహరణ, బలవంతంగా మతమార్పిడికి సంబంధించిన అంశం సింధ్ అసెంబ్లీలో లేవనెత్తబడింది. ఇక్కడ ఒక తీర్మానం చర్చకు వచ్చింది. కొంతమంది ఎంపీల అభ్యంతరాలపై సవరించిన తర్వాత ఏకగ్రీవంగా ఆమోదించబడింది. హిందూ బాలికలకు మాత్రమే. కానీ బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని నేరంగా ప్రకటించే బిల్లు ఆ తర్వాత అసెంబ్లీలో తిరస్కరించబడింది. మళ్లీ ఇదే బిల్లును ప్రతిపాదించినా గతేడాది తిరస్కరించారు.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!