Dharmapuri Arvind: పసుపు రైతులు ఇచ్చిన డిపాజిట్ ఖర్చుతో నామినేషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmapuri Arvind: నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు.
Read Also: Gaddam Vamshi Krishna: గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..
Also Read
నామినేషన్ వేసిన అనంతరం నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు రైతుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని.. డిపాజిట్ ఖర్చు కూడా రైతులు ఇవ్వటం సంతోషమని ఆయన అన్నారు. పసుపు రైతు రమేష్ తనకు ఈ ప్రపోజల్ ఇచ్చారన్నారు. పసుపుతో పాటు అన్ని రకాల పంటలపై దృష్టి పెడతామని..అన్ని పంటలకు మార్కెటింగ్,మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. భారత దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తీర్చి దిద్దటం మా మేనిఫెస్టోలో ఉందన్నారు. గల్ఫ్ వలసలు ఆపుతామమని.. ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. ఓట్లు తగ్గుతాయని భయంతో బీఆర్ఎస్. నేతలు కవిత ఫోటో పెట్టుకోవటం లేదని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!