TTD : టీటీడీ కీలక నిర్ణయం.. 12వేల వాహనాలకే ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సంవత్సరం నిర్వహించే తిరుమల బ్రహ్మోత్సవాలు కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నిర్వహించలేదు. అయితే.. ఈ ఏడాది అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయింది. అయితే..ఈ క్రమంలోనే ఈ నెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ బ్రహోత్సవాలకు భక్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ నిఘా, భద్రతా విభాగం అప్రమత్తమైంది. అయితే.. ఈ ఉత్సవాలకు సుమారు 5వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమలకు వెళ్లే వాహనాలు 12 వేలు దాటిన తర్వాత ఆపై ఒక్క వాహనాన్ని కూడా అనుమతించ కూడదని నిర్ణయించింది టీటీడీ.
Also Read
వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో వదిలేసి అక్కడి నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని సూచించింది తిరుమల దేవస్థానం. గరుడ సేవ నిర్వహించే రోజున ఉదయం నుంచి మరుసటి రోజు వరకు మామూలుగానే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. అక్టోబరు 1న గరుడ సేవ నిర్వహించనుండడంతో ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!