పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ ఈరోజు బంగారం, వెండి ధరలు మార్కెట్ లో స్వల్పంగా పెరిగాయి.. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర పై రూ.10 రూపాయలు పెరిగింది. అలాగే వెండి కిలో ధర పై రూ.100 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.67,430 అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.61,810 వద్ద కొనసాగుతుంది.. వెండి కిలో రూ. 81,600గా కొనసాగుతోంది.. మరి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,430 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 61,810గా కొనసాగుతోంది.. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,430 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధరలు రూ. 61,810గా కొనసాగుతోంది.. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం విలువ రూ. 68,030 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 62,360గా కొనసాగుతోంది.. మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.67,430 అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.61,810 వద్ద కొనసాగుతుంది…
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. మార్కెట్ లో స్వల్పంగా పెరిగింది.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,600 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ. 76,100, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 81,600గా కొనసాగుతోంది.. మిగిలిన నగరాల్లో కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..