Today Stock Market Roundup: LICని నిండా ముంచిన ‘అదానీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించలేదు. ఇవాళ సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు.. సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. బెంచ్ మార్క్ విలువల కన్నా కింద క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతుండటం వల్ల ఇంట్రాడేలో నష్టాలు మరింత పెరిగాయి. ఐటీ.. మెటల్.. మరియు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.
అదానీ గ్రూప్లో పెట్టుబడులపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎల్ఐసి షేర్ విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. చివరికి.. సెన్సెక్స్.. 175 పాయింట్లు కోల్పోయి 59 వేల 288 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 73 పాయింట్లు తగ్గి 17 వేల 392 పాయింట్ల వద్ద ముగిసింది.
Also Read
- Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Vostro Accounts: విదేశాలతో రూపాయల్లో వాణిజ్యానికి వోస్ట్రో అకౌంట్లు ఎలా పనిచేస్తాయి?
సెన్సెక్స్లో ఆర్థిక సంస్థలు కోలుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ రెండు శాతం వరకు లాభపడ్డాయి. Broader Marketలో బీఎస్ఈ మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ 1 పాయింట్ 2 శాతానికి పైగా డౌన్ అయ్యాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. పేటీఎం సంస్థ షేర్లు 5 శాతం లాభపడ్డాయి. ఇందులో వాటాను సొంతం చేసుకునేందుకు టెలికం దిగ్గజం సునిల్ మిత్తల్ ప్రయత్నాలు చేస్తుండటం కలిసొచ్చింది.
స్పైస్జెట్ షేర్లు 6 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ బ్యాంక్, రియాల్టీ ఇండెక్స్లు రాణించాయి. మీడియా ఇండెక్స్ 4 శాతం మునిగింది. 10 గ్రాముల బంగారం ధర 97 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 55 వేల 335 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 233 రూపాయలు కోల్పోయింది. అత్యధికంగా 63 వేల 200 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 28 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 370 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 10 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 87 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!