పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. అలాగే వెండి ధరలు భారీగా పెరిగాయి.. 10 గ్రాముల బంగారం పై 2 50 రూపాయలు తగ్గగా , కిలో వెండి పై 400 లకు పైగా పెరిగింది..ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,350 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,110 ఉంది.. కిలో వెండి ధర 82,000 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,110 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,110 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,150.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..63,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,260 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,350, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.69,110 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే, వెండి భారీగా పెరిగింది.. చెన్నై లో 82,000, ముంబైలో 79,000, ఢిల్లీలో 79,000, బెంగుళూరు లో 77,500,అదే విధంగా హైదరాబాద్ లో 82,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..