What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం.. కల్వకుంట్ల కవిత అధ్యక్షతన జరిగే సమావేశానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ బాధ్యులు, పూర్తిస్థాయి జిల్లాల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ సభ్యులకు పిలుపు
* తమిళనాడుకు కొనసాగుతున్న ఆరెంజ్ అలెర్ట్… చెన్నై సహా ఆరు జిల్లాలో పడుతున్న వర్షాలు.. కాంచీపురం, తిరువళ్ళూరు, చెన్నై,ఊత్తుకోటలో స్కూల్స్ కి సెలవు ప్రకటించిన అధికారులు
Also Read
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
*ఇవాళ ఢిల్లీకి వెళ్ళనున్న తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజశ్యామల యాగం నిర్వహించనున్న కేసీఆర్.
*నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై విచారణ.. అనంతబాబుకు డిఫాల్ట్ బెయిల్ మంజూరుపై విచారణ.. బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం
*శబరిమలలో పెరిగిన రద్దీ.. పంబా వరకు అయ్యప్ప స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు
* తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం.. హైదరాబాద్ లో మారిన వాతావరణం.. ఉదయం నుంచి చిరుజల్లులు
*నేడు కాకినాడలో ఆక్వా సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు… ఆక్వా రంగంలో ఉన్న ఒడిదుడుకులు, పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆక్వా రైతుల సమావేశం
*ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం….బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా….తూర్పు గాలుల ప్రభావంతో చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు
*శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జర్నిలిజం మౌలికసూత్రాలు – విలువలు , ప్రమాణాలు అంశంపై సదస్సు… హాజరుకానున్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు …స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు , సీదిరి అప్పలరాజు
*విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో అదనంగా 130 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు…ఏ.ఎం.సి.ప్రతిపాదనలకు కేంద్రం అనుమతి
* ఇవ్వాళ రెండో సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్రపటేల్.. గాంధీనగర్ హెలిప్యాడ్ మైదానం లో ప్రమాణ స్వీకార మహోత్సవం.. హైదరాబాద్ నుంచి గాంధీనగర్ చేరుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
- Tags
- ap
- BRS
- cm jagan
- cm kcr
- Cyclone Mandous
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?