What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. “పరువు నష్టం దావా” కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తరువులను నిలపివేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తనకు విధించిన రెండేళ్ళ జైలు శిక్ష పై కూడా తాత్కాలిక “స్టే” ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన రాహుల్.. నేడు విచారణ.
* అమరావతి: నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
Also Read
- Iran: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడంటే..!
- Women's T20 World Cup: ‘జట్టులోకి ఆమె రావడంతో బలం పెరిగింది.. టీ20 ప్రపంచకప్ భారత్దే’
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
* హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి టెన్త్ పరీక్షలు..
* విశాఖ: నేడు ఉత్తరాంధ్ర బీసీ, ఎంబీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న టీడీపీ, ఇతర పార్టీల ముఖ్యనేతలు.
* తిరుమల: ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో మూడు రోజులు పాటు వార్షిక వసంతోత్సవాలు.. రేపు వసంతోత్సవాలు సందర్భంగా ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. మూడు రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తిరుమల: ఈ నెల 5,6వ తేదీల్లో తుంభూర తీర్థ ముక్కోటి.. 5న ఉదయం నుంచి 6వ తేదీ మధ్యహ్నం వరకు తుంభూర తీర్థానికి భక్తులును అనుమతించనున్న టీటీడీ
* పల్నాడు: నేడు వైకుంఠపురం, ముత్తాయపాలెం ఇసుక రీచ్ లను సందర్శించనున్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇసుక అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో ఇసుక రీచ్ లను పరిశీలించనున్న బిజెపి నాయకులు.
* నేటి నుంచి ఈ నెల 18వ వరకు ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గం నుండి మధ్యాహ్నం 12 .45 గంటల వరకు పరీక్షలు.. ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు.. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల లో సీసీ కెమెరాల ఏర్పాటు
* గుంటూరు: జలదంకి మండలం బ్రాహ్మణ కాక లో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
* నెల్లూరు: రాపూర్ మండలం పెంచలకోన లోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నేటి నుంచి వసంతోత్సవాలు
* శ్రీ సత్యసాయి : 59వరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న పాదయాత్ర.. ముష్టూరు క్యాంప్ సైట్ నుంచి, సంజీవపురం, యర్రయ్యపల్లి క్రాస్, మన్నిల క్రాస్, కృష్ణంరెడ్డిపల్లి, ఇటుకులపల్లి, ఎస్ కె యూనివర్సిటీ మీదుగా రాప్తాడు పంచాయితీ పనగల్ రోడ్డు సమీపాన విడిది కేంద్రం వరకు సాగనున్న పాదయాత్ర
* శ్రీకాకుళం: నేడు పలాస సత్య సాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం.
* కడప : నాలుగో రోజు కు చేరుకున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. నేటి ఉదయం కృష్ణాలంకారం, రాత్రికి హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్న కోదండ రాముడు..
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
-
Iran: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడంటే..!
-
Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
-
Women’s T20 World Cup: ‘జట్టులోకి ఆమె రావడంతో బలం పెరిగింది.. టీ20 ప్రపంచకప్ భారత్దే’
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!