What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. “పరువు నష్టం దావా” కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తరువులను నిలపివేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తనకు విధించిన రెండేళ్ళ జైలు శిక్ష పై కూడా తాత్కాలిక “స్టే” ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన రాహుల్.. నేడు విచారణ.
* అమరావతి: నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
Also Read
- Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
- Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
* హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి టెన్త్ పరీక్షలు..
* విశాఖ: నేడు ఉత్తరాంధ్ర బీసీ, ఎంబీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న టీడీపీ, ఇతర పార్టీల ముఖ్యనేతలు.
* తిరుమల: ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో మూడు రోజులు పాటు వార్షిక వసంతోత్సవాలు.. రేపు వసంతోత్సవాలు సందర్భంగా ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. మూడు రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తిరుమల: ఈ నెల 5,6వ తేదీల్లో తుంభూర తీర్థ ముక్కోటి.. 5న ఉదయం నుంచి 6వ తేదీ మధ్యహ్నం వరకు తుంభూర తీర్థానికి భక్తులును అనుమతించనున్న టీటీడీ
* పల్నాడు: నేడు వైకుంఠపురం, ముత్తాయపాలెం ఇసుక రీచ్ లను సందర్శించనున్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇసుక అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో ఇసుక రీచ్ లను పరిశీలించనున్న బిజెపి నాయకులు.
* నేటి నుంచి ఈ నెల 18వ వరకు ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గం నుండి మధ్యాహ్నం 12 .45 గంటల వరకు పరీక్షలు.. ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు.. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల లో సీసీ కెమెరాల ఏర్పాటు
* గుంటూరు: జలదంకి మండలం బ్రాహ్మణ కాక లో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
* నెల్లూరు: రాపూర్ మండలం పెంచలకోన లోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నేటి నుంచి వసంతోత్సవాలు
* శ్రీ సత్యసాయి : 59వరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న పాదయాత్ర.. ముష్టూరు క్యాంప్ సైట్ నుంచి, సంజీవపురం, యర్రయ్యపల్లి క్రాస్, మన్నిల క్రాస్, కృష్ణంరెడ్డిపల్లి, ఇటుకులపల్లి, ఎస్ కె యూనివర్సిటీ మీదుగా రాప్తాడు పంచాయితీ పనగల్ రోడ్డు సమీపాన విడిది కేంద్రం వరకు సాగనున్న పాదయాత్ర
* శ్రీకాకుళం: నేడు పలాస సత్య సాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం.
* కడప : నాలుగో రోజు కు చేరుకున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. నేటి ఉదయం కృష్ణాలంకారం, రాత్రికి హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్న కోదండ రాముడు..
తాజావార్తలు
-
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
-
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!