Whats Today ఈరోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events April 09, 2023
* నేడు బిజెపి పార్లమెంటరీ బోర్డ్ సమావేశం..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టి అభ్యర్థులను ఫైనల్ చేయనున్న పార్లమెంటరీ బోర్డు..ఇప్పటికే కర్ణాటక ముఖ్యనేతలతో భేటీ అయిన నడ్డా, అమిత్ షా.. రేపు బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీశ్ రావు
Also Read
- BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
*నేడు జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన… కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న మంత్రి
* ఇవాళ ఐపీఎల్ల్ లో రెండు మ్యాచ్ లు.. ఇవాళ మధ్యాహ్నం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్.. రాత్రి 7.30 పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్
* నంద్యాల బేతంచెర్లలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శేషవాహన సేవ
* నేడు తిరుపతి నుండి హైదరాబాద్కు బయలుదేరనున్న వందేభారత్ రైలు..మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నుండి పయనం..నిన్న హైదరాబాద్ నుండి రాత్రి 10.30కి గంటలకు తిరుపతికి చేరుకున్న వందేభారత్.. తిరుపతిలో ఘనస్వాగతం పలికిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, బిజెపి నేతలు
*నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం… పూలంగి సేవ
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి …అళ్వార్ ట్యాంక్ వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు
*బందీపూర్, ముదుమలై టైగర్ రిజర్వ్లకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈరోజు మైసూరులో ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఈవెంట్లో ఆయన తాజా పులుల గణన డేటాను విడుదల చేయనున్న మోడీ
*నేటి నుంచి లోవ తలుపులమ్మ అమ్మ వారి పుట్టింటి సంబరాలు..గంధామావాస్య పర్వదినం సందర్భంగా 12 రోజులు పాటు జరగనున్న జాతర
*అన్నవరం దేవస్థానంలో వివాహాలు చేసుకునే వారికి వివాహ రిజిస్ట్రేషన్లు జారీ నిలిపివేసినట్లు ప్రకటించిన అధికారులు..న్యాయపరమైన ఇబ్బందులు దేవస్థానం ఇచ్చే సర్టిఫికెట్ కు చట్టబద్ధత లేకపోవడంతో ఈ నిర్ణయం
*నేటితో ముగియనున్న ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు…రాత్రికి పుష్ప యాగంతో ఉత్సవాలు పూర్తి.
- Tags
- ap
- ap politics
- cm jagan
- cm kcr
- modi
తాజావార్తలు
-
The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
-
BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!