Tirupati: తిరుపతిలో త్వరలో కొత్త బస్టాండ్.. డిజైన్ ఇదే!
- తిరుపతిలో ఏర్పాటు కానున్న కొత్త బస్టాండ్
- బస్టాండ్లో పర్యటించిన ఎన్హెచ్ఎల్ఎం కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్లో పర్యటించింది ఎన్హెచ్ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి. నూతన బస్టాండ్ డిజైన్స్పై త్వరలో సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో నూతన బస్టాండ్ను పూర్తి చేస్తామని ఎన్హెచ్ సీఈఓ ప్రకాష్ గౌర్ చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ నిర్మాణం అన్నారు. భక్తులు సేదతీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని.. ఫుడ్ కోర్టు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయని చెప్పారు.
Read Also: Srisailam Project: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఎన్హెచ్ఎల్ఎం కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రాతో కలిసి ఎంపీ గురుమూర్తి బస్టాండ్లో పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి వివరించారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. బస్టాండ్ను అధునాతనంగా రూపొందించనున్నారని.. కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశంతో అధికారులు ఇవాళ బస్టాండ్ను పరిశీలించారని వెల్లడించారు. గత ఏడాదే కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉండేదని.. ఎన్నికల కోడ్ కారణంగా బస్టాండ్ పనులు నిలిచాయన్నారు. డిజైన్స్లో మార్పులు చేర్పులతో ప్రస్తుతం లేట్ అవుతోందన్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ కారకులని తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఎ ప్రభుత్వం లేట్ చేయకుండా డిజైన్స్ ఆమోదించి టెండర్లు పిలవాలన్నారు. కేంద్ర సహకారం ఈ బస్టాండ్ నిర్మాణానికి అవసరమని తెలిపారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?