Africa: ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. బాధితుల్లో ఇద్దరు ఏపీ వాసులే..!
- పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో భారతీయుల కిడ్నాప్
- డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి కిడ్నాప్
- బాధితుల్లో ఇద్దురు ఆంధ్రప్రదేశ్ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో కంపెనీ కీలక ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన ప్రసాదిత్యా కంపెనీతో మాలికి చెందిన డైమండ్ ఫ్యాక్టరీకి పార్టనర్ షిప్ ఉంది. భారతీయుల కిడ్నాప్ తో ప్రసాదిత్యా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజ్మెంట్ మాలికి బయల్దేరి వెళ్ళింది. మరోవైపు.. బమాకాలోని ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగింది. కిడ్నాప్కు గురైన భారతీయులు కుటుంబ సభ్యులతో ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
Also Read
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
కిడ్నాప్కు గురైన ఇండియన్స్ ను సాధ్యమైనంత త్వరగా విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నాప్ ఎవరు చేశారన్న దానిపై ఇంకా ఏ సంస్థ ప్రకటించలేదు. కాగా.. మాలిలో ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ ఎంబసీ సూచించింది. కిడ్నాప్ కు గురైన వారిలో మహారాష్ట్ర కు చెందిన జోషితో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరిగా గుర్తించారు. జోషి డైమండ్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. మిగతా ఇద్దరు లిఫ్ట్ సర్వీస్ ఇంజినీర్, ఆటోమొబైల్ ఫోర్మెన్ గా గుర్తించారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!