Africa: ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. బాధితుల్లో ఇద్దరు ఏపీ వాసులే..!
- పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో భారతీయుల కిడ్నాప్
- డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి కిడ్నాప్
- బాధితుల్లో ఇద్దురు ఆంధ్రప్రదేశ్ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో కంపెనీ కీలక ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన ప్రసాదిత్యా కంపెనీతో మాలికి చెందిన డైమండ్ ఫ్యాక్టరీకి పార్టనర్ షిప్ ఉంది. భారతీయుల కిడ్నాప్ తో ప్రసాదిత్యా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజ్మెంట్ మాలికి బయల్దేరి వెళ్ళింది. మరోవైపు.. బమాకాలోని ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగింది. కిడ్నాప్కు గురైన భారతీయులు కుటుంబ సభ్యులతో ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
Also Read
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
కిడ్నాప్కు గురైన ఇండియన్స్ ను సాధ్యమైనంత త్వరగా విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నాప్ ఎవరు చేశారన్న దానిపై ఇంకా ఏ సంస్థ ప్రకటించలేదు. కాగా.. మాలిలో ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ ఎంబసీ సూచించింది. కిడ్నాప్ కు గురైన వారిలో మహారాష్ట్ర కు చెందిన జోషితో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరిగా గుర్తించారు. జోషి డైమండ్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. మిగతా ఇద్దరు లిఫ్ట్ సర్వీస్ ఇంజినీర్, ఆటోమొబైల్ ఫోర్మెన్ గా గుర్తించారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..