Africa: ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. బాధితుల్లో ఇద్దరు ఏపీ వాసులే..!
- పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో భారతీయుల కిడ్నాప్
- డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి కిడ్నాప్
- బాధితుల్లో ఇద్దురు ఆంధ్రప్రదేశ్ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో కంపెనీ కీలక ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన ప్రసాదిత్యా కంపెనీతో మాలికి చెందిన డైమండ్ ఫ్యాక్టరీకి పార్టనర్ షిప్ ఉంది. భారతీయుల కిడ్నాప్ తో ప్రసాదిత్యా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజ్మెంట్ మాలికి బయల్దేరి వెళ్ళింది. మరోవైపు.. బమాకాలోని ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగింది. కిడ్నాప్కు గురైన భారతీయులు కుటుంబ సభ్యులతో ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్కు క్వాలిఫై..
కిడ్నాప్కు గురైన ఇండియన్స్ ను సాధ్యమైనంత త్వరగా విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నాప్ ఎవరు చేశారన్న దానిపై ఇంకా ఏ సంస్థ ప్రకటించలేదు. కాగా.. మాలిలో ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ ఎంబసీ సూచించింది. కిడ్నాప్ కు గురైన వారిలో మహారాష్ట్ర కు చెందిన జోషితో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరిగా గుర్తించారు. జోషి డైమండ్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. మిగతా ఇద్దరు లిఫ్ట్ సర్వీస్ ఇంజినీర్, ఆటోమొబైల్ ఫోర్మెన్ గా గుర్తించారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!