Currency : పేపర్ కరెన్సీకి ప్రభుత్వం స్వస్తి చెప్పనుందా.. అందుకే 2000 నోట్లను రద్దు చేసిందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Currency : ఆర్బీఐ 2000 నోట్లను చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఎక్కడికక్కడ ప్రజల్లో గందరగోళం నెలకొంది. పేపర్ కరెన్సీని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందంటున్నారు. రాజులు మహారాజు కాలం నుంచి కరెన్సీ మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఆ కాలంలో నాణేలు వాడేవారు. అప్పుడు పేపర్ కరెన్సీ ప్రింటింగ్ ప్రారంభమైంది, ప్రస్తుతం చాలా దేశాలలో ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో రాబోయే కాలంలో భారతదేశంలో కూడా ప్లాస్టిక్ కరెన్సీ కూడా రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Read Also:Mexico : మెక్సికోలో కార్ రేసింగ్ షోలో కాల్పులు.. 10 మంది రేసర్లు మృతి
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ప్రభుత్వం రూ.2000 నోట్ల చలామణిని నిలిపివేసింది. ఆర్బీఐ ఇప్పుడు ఈ నోట్లను వెనక్కి తీసుకోనుంది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ పేపర్ నోట్ల సమయం ముగిసింది. దీని కారణంగా వాటిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందని ప్రజలు భావించడం ప్రారంభించారు. ప్లాస్టిక్ కరెన్సీ ప్రపంచంలోని 23 దేశాలలో ప్రస్తుతం చెలామణిలో ఉంది. ఈ దేశాలు తమ పేపర్ కరెన్సీని ప్లాస్టిక్ కరెన్సీగా మార్చడం ప్రారంభించాయి. అయితే ఈ 23 దేశాల్లో 6 దేశాలు పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీని అమలు చేశాయి. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రూనై, వియత్నాం, రుమానియా, పాపువా న్యూ గినియా ఉన్నాయి.
Read Also:Four months time: నాలుగు నెలలు టైం ఉంది.. రూ.2వేల నోట్లు మార్చేందుకు టెన్షన్ ఎందుకు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పేపర్ కరెన్సీని కాపీ చేయడం ద్వారా నకిలీ నోట్లను సిద్ధం చేయడం చాలా సులభం. కానీ ప్లాస్టిక్ కరెన్సీని కాపీ చేయడం కష్టం. ఇది కాకుండా తేమ, ధూళి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పేపర్ నోట్ల కంటే ప్లాస్టిక్ కరెన్సీ ఎక్కువ మన్నికగా ఉంటుంది. రానున్న కాలంలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందంటే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..