Currency : పేపర్ కరెన్సీకి ప్రభుత్వం స్వస్తి చెప్పనుందా.. అందుకే 2000 నోట్లను రద్దు చేసిందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Currency : ఆర్బీఐ 2000 నోట్లను చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఎక్కడికక్కడ ప్రజల్లో గందరగోళం నెలకొంది. పేపర్ కరెన్సీని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందంటున్నారు. రాజులు మహారాజు కాలం నుంచి కరెన్సీ మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఆ కాలంలో నాణేలు వాడేవారు. అప్పుడు పేపర్ కరెన్సీ ప్రింటింగ్ ప్రారంభమైంది, ప్రస్తుతం చాలా దేశాలలో ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో రాబోయే కాలంలో భారతదేశంలో కూడా ప్లాస్టిక్ కరెన్సీ కూడా రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Read Also:Mexico : మెక్సికోలో కార్ రేసింగ్ షోలో కాల్పులు.. 10 మంది రేసర్లు మృతి
Also Read
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
ప్రభుత్వం రూ.2000 నోట్ల చలామణిని నిలిపివేసింది. ఆర్బీఐ ఇప్పుడు ఈ నోట్లను వెనక్కి తీసుకోనుంది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ పేపర్ నోట్ల సమయం ముగిసింది. దీని కారణంగా వాటిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందని ప్రజలు భావించడం ప్రారంభించారు. ప్లాస్టిక్ కరెన్సీ ప్రపంచంలోని 23 దేశాలలో ప్రస్తుతం చెలామణిలో ఉంది. ఈ దేశాలు తమ పేపర్ కరెన్సీని ప్లాస్టిక్ కరెన్సీగా మార్చడం ప్రారంభించాయి. అయితే ఈ 23 దేశాల్లో 6 దేశాలు పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీని అమలు చేశాయి. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రూనై, వియత్నాం, రుమానియా, పాపువా న్యూ గినియా ఉన్నాయి.
Read Also:Four months time: నాలుగు నెలలు టైం ఉంది.. రూ.2వేల నోట్లు మార్చేందుకు టెన్షన్ ఎందుకు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పేపర్ కరెన్సీని కాపీ చేయడం ద్వారా నకిలీ నోట్లను సిద్ధం చేయడం చాలా సులభం. కానీ ప్లాస్టిక్ కరెన్సీని కాపీ చేయడం కష్టం. ఇది కాకుండా తేమ, ధూళి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పేపర్ నోట్ల కంటే ప్లాస్టిక్ కరెన్సీ ఎక్కువ మన్నికగా ఉంటుంది. రానున్న కాలంలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందంటే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజావార్తలు
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
-
YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!