Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. ఆప్ మంత్రి స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ గురువారం ధృవీకరించింది. లోక్సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరదని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన తర్వాత.. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 55 సీట్లు గెలుస్తామని దక్షిణ ఢిల్లీ నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ రాంబీర్ సింగ్ బిధురి ప్రకటించారు. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 52 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించిందన్నారు.
READ MORE: UP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో కలకలం.. రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ రాజీనామా!
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కోరారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఢిల్లీలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఆప్ శనివారం (జూన్ 8) ఢిల్లీ కౌన్సిలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా, పార్టీ కార్యకర్తల సమావేశం జూన్ 13న జరగనుంది.
కాగా.. ఐదు రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్, అస్సాంలోని 22 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మూడు లోక్సభ స్థానాలను గెలుచుకోగలిగింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. పంజాబ్లో ఇటీవల ప్రకటించిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ రాష్ట్రంలోని 13 లోక్సభ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!