MCMVs: రక్షణ మంత్రిత్వ కీలక నిర్ణయం.. రూ.44వేల కోట్లతో యుద్ధ 12 నౌకల తయారీ..!
- భారత నావికాదళంలో కొత్త వ్యూహాత్మక ఆయుధం!
- స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ తయారీకి అడుగులు
- రూ.44వేల కోట్ల వ్యయంతో 12 నౌకల తయారీకి యోచన
- త్వరలో రక్షణ సముపార్జన మండలి నుంచి ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్మైన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు త్వరలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సముపార్జన మండలి (DAC) నుంచి ఆమోదం లభించే అవకాశం ఉంది.
READ MORE: Minister Gottipati Ravi: గత ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
MCMV అంటే ఏమిటి?
మైన్ కౌంటర్ మెజర్ వెసెల్(MCMV ) అనేది ఒక ప్రత్యేక రకమైన నావికాదళ నౌక. ఇది సముద్రం కింద దాగి ఉన్న మందుపాతరలను గుర్తించి నాశనం చేయడానికి రూపొందించనున్నారు. ఈ నౌకల పొడవు దాదాపు 60 మీటర్లు, వాటి బరువు 1000 టన్నుల వరకు ఉంటుంది. అవి సాంప్రదాయ యుద్ధనౌకల కంటే చిన్నవిగా కనిపించినప్పటికీ.. యుద్ధ సమయంలో వాటి పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఈ నౌకలలో అధునాతన సోనార్, రోబోటిక్ పరికరాలు, అయస్కాంతేతర పదార్థాలు ఉపయోగిస్తారు. తద్వారా శత్రు మందుపాతరలు ఈ నౌకలను ట్రిగ్గర్ చేయలేవు.
READ MORE: Mock Drill: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్డ్రిల్.. భారత్ కొత్త ఆపరేషన్కు ప్లాన్ చేస్తోందా?
భారత నావికాదళం వద్ద ప్రస్తుతం ఒక్క మైన్ స్వీపర్ కూడా లేదు. పాత మైన్ స్వీపర్లను చాలా సంవత్సరాల క్రితం రద్దు చేశారు. అటువంటి పరిస్థితిలో.. ఈ ప్రాజెక్ట్ భద్రతా పరంగా చాలా ముఖ్యమైనదిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి.. భారత్కు అతిపెద్ద శత్రువు చైనా. చైనా తన నావికా ప్రాంతాన్ని నిరంతరం విస్తరిస్తోంది. పాకిస్థాన్ కూడా సముద్రంలో జలాంతర్గాములు, ఆధునిక నౌకల సంఖ్యను పెంచుతోంది. అటువంటి పరిస్థితిలో.. భారత్ తీరప్రాంతం, ఓడరేవులు, సముద్ర మార్గాలను రక్షించుకోవడానికి ఈ MCMV ల వంటి వనరులు చాలా అవసరం.
READ MORE: Mock Drill: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్డ్రిల్.. భారత్ కొత్త ఆపరేషన్కు ప్లాన్ చేస్తోందా?
తాజావార్తలు
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!