Shocking Video: ఉన్నట్టుండి ఎంత ఘోరం.. గోడపడి నలుగురి దుర్మరణం.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకు ఎవరితో నైనా మాట్లాడడం, లేకపోతే ఏ పనిలోనైనా నిమగ్నమై ఉండడం ఎలా ఉన్న చావు నుండి మనం తప్పించుకోలేం. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో అనేకంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఓ స్మశాన వాటిక గోడకూలి నలుగురు దుర్మరణం చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: New Life Girl: ఈ పాకిస్థాన్ యువతి ఎంత అదృష్టవంతురాలో.. ఏం జరిగిందో తెలిస్తే..!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్ లోని స్థానిక అర్జుననగర్ లో ఉన్న స్మశాన వాటిక గోడ పక్కన కొందరు కూర్చుని సరదాగా మాట్లాడుతున్నారు. వారిలో ఓ 11 ఏళ్ల బాలికతో సహా మరో ముగ్గురు ఉన్నారు. అలాగే కాస్త వారికి దూరంగా మరో వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఉన్నటువంటి వారు కూర్చున్న పక్కనే ఉన్న స్మశానం సంబంధించిన గోడ ఒక్కసారిగా కుప్ప కూలింది. అయితే గోడ పడే సమయంలో దానిని గమనించిన వృద్ధులు కుర్చీలోంచి లేచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేసే లోపే గోడ మొత్తం కూలిపోయి వారి మీద పడిపోయింది. అలాగే దూరంగా ఉన్న ఓ వ్యక్తి గోడ పడటం చూసి వేగంగా వెనక్కి జరగడంతో ప్రాణాలు దగ్గించుకున్నాడు.
Also Read: The Delhi Files: ది ఢిల్లీ ఫైల్స్ మొదలవుతోంది!
ఇక గోడ మీద పడ్డ నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో వారిని గోడ శిధిలాల నుండి బయటకు తీయగా ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపల వారు మృతి చెందారు. మృతి చెందిన వారిలో తాన్య (11), దేవి దయాల్ (70), మనోజ్ గబా (54) కృష్ణ కుమార్ (52) ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Haryana: Four people, including a child, died when the walls of a crematorium collapsed on them in Arjun Nagar, Gurugram today. Their postmortem is being done. Police investigation is underway and further action will be taken. pic.twitter.com/5ezomHRd3K
— ANI (@ANI) April 20, 2024
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!