Shocking Video: ఉన్నట్టుండి ఎంత ఘోరం.. గోడపడి నలుగురి దుర్మరణం.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకు ఎవరితో నైనా మాట్లాడడం, లేకపోతే ఏ పనిలోనైనా నిమగ్నమై ఉండడం ఎలా ఉన్న చావు నుండి మనం తప్పించుకోలేం. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో అనేకంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఓ స్మశాన వాటిక గోడకూలి నలుగురు దుర్మరణం చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: New Life Girl: ఈ పాకిస్థాన్ యువతి ఎంత అదృష్టవంతురాలో.. ఏం జరిగిందో తెలిస్తే..!
Also Read
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
- Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్ లోని స్థానిక అర్జుననగర్ లో ఉన్న స్మశాన వాటిక గోడ పక్కన కొందరు కూర్చుని సరదాగా మాట్లాడుతున్నారు. వారిలో ఓ 11 ఏళ్ల బాలికతో సహా మరో ముగ్గురు ఉన్నారు. అలాగే కాస్త వారికి దూరంగా మరో వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఉన్నటువంటి వారు కూర్చున్న పక్కనే ఉన్న స్మశానం సంబంధించిన గోడ ఒక్కసారిగా కుప్ప కూలింది. అయితే గోడ పడే సమయంలో దానిని గమనించిన వృద్ధులు కుర్చీలోంచి లేచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేసే లోపే గోడ మొత్తం కూలిపోయి వారి మీద పడిపోయింది. అలాగే దూరంగా ఉన్న ఓ వ్యక్తి గోడ పడటం చూసి వేగంగా వెనక్కి జరగడంతో ప్రాణాలు దగ్గించుకున్నాడు.
Also Read: The Delhi Files: ది ఢిల్లీ ఫైల్స్ మొదలవుతోంది!
ఇక గోడ మీద పడ్డ నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో వారిని గోడ శిధిలాల నుండి బయటకు తీయగా ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపల వారు మృతి చెందారు. మృతి చెందిన వారిలో తాన్య (11), దేవి దయాల్ (70), మనోజ్ గబా (54) కృష్ణ కుమార్ (52) ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Haryana: Four people, including a child, died when the walls of a crematorium collapsed on them in Arjun Nagar, Gurugram today. Their postmortem is being done. Police investigation is underway and further action will be taken. pic.twitter.com/5ezomHRd3K
— ANI (@ANI) April 20, 2024
తాజావార్తలు
-
OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
-
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
-
OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!