Tamil Nadu: బతికున్న 2447 తాబేళ్లను చాక్లెట్ బాక్స్ల్లో ఉంచి.. అక్రమ రవాణా(వీడియో)
- తాబేళ్ల అక్రమ రవాణాను బట్టబయలు చేసిన కస్టమ్స్ శాఖ
- చాక్లెట్ బాక్స్ల్లో నింపి అక్రమ రవాణా
- తిరుచ్చి విమానాశ్రయంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్కు అక్రమంగా రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్మెంట్ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేసింది. ఇప్పుడు కస్టమ్స్ బృందం, పోలీసులు ఈ తాబేళ్లను ఎవరు తీసుకువచ్చారు? వాటిని తిరుచ్చి విమానాశ్రయం నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Koneru Hampi: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మలేషియా కౌలాలంపూర్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో తాబేళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆదివారం ఉదయం సమాచారం అందింది. ఈ విమానంలో పెద్ద మొత్తంలో తాబేళ్లను ఉంచారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్ బృందం విమానం ల్యాండ్ అయిన వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఈ సమయంలో అనుమానాస్పదంగా కొన్ని చాక్లెట్ల బాక్స్లు కనిపించడంతో బృందం వాటిని తెరిచి పరిశీలించింది. ఈ కంపార్ట్మెంట్లన్నీ తాబేళ్లతో నిండిపోయాయి. అందులో దాదాపు 2447 తాబేళ్లు ఉన్నాయి.
READ MORE: Flight Accidents: డిసెంబర్ నెలలో 6 విమాన ప్రమాదాలు.. 236 మంది మృతి..
చాక్లెట్ బాక్సుల స్మగ్లింగ్లో ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాక్లెట్ బాక్సుల్లో మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడం బట్టబయలైంది. తిరుచ్చి విమానాశ్రయంలోనే ఇలాంటి మూడు-నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే చాక్లెట్ బాక్సుల్లో తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఉదంతం మాత్రం తొలిసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కస్టమ్ శాఖ అటవీ శాఖ అధికారులను పిలిచి తాబేళ్లన్నింటిని తమ రక్షణలో అప్పగించింది.
On the basis of intelligence, officers of AIU, Trichy Airport seized 2447 live turtles brought by a PAX in his checked-in luggage. The passenger arrived from Kuala Lumpur on December 29: Trichy Customs
Photo & Video Source: Trichy Customs Officials pic.twitter.com/r9KQgLcElq
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!