Dirty Video: ఓ వివాహితను ఇంటికి పిలిచి అసభ్యకర వీడియో తీసిన నిందితులు..
- ఉత్తరాఖండ్లో దారుణం
- ఓ వివాహితపై క్రూరత్వం
- మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో
- వీడియోను వైరల్ చేస్తామని బెదిరింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై క్రూరత్వం ప్రదర్శించారు. మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో తీశారు నిందితులు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదంసింగ్నగర్ జిల్లా కాశీపూర్లో ఈ షాకింగ్ కేసు వెలుగు చూసింది. దీంతో.. బాధితురాలి భర్త కోర్టును ఆశ్రయించాడు.
PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
తండా ఉజ్జయిని నివాసి నన్హే సింగ్ కుమారుడు హరిశంకర్, ఫసియాపురా నివాసి బాల్కర్ సింగ్ కుమారుడు ప్రగత్ సింగ్, సురేష్ తో తనకు చాలా ఏళ్లుగా ఇంటి విషయంలో వివాదం ఉందని బాధితురాలి భర్త చెప్పాడు. అయితే.. తన భార్య బన్సీవాలా, తన సహచరురాలు రేఖా చౌహాన్ వివాదం పరిష్కరించుకుందామని నిందితుల ఇంటికి తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించాడు. ఈ క్రమంలో.. 2023 ఆగస్టు 17న మధువాలా తన భార్యను తన ఇంటికి పిలిపించుకున్నాడని తెలిపాడు. అప్పటికే సురేష్, హరిశంకర్, ప్రగత్ సింగ్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే భార్యను బందీగా ఉంచి వివస్త్రను చేసి అసభ్యకరమైన వీడియో తీశారని చెప్పాడు. అప్పటి నుంచి నిందితులు తనను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారని భర్త మధువాలా తెలిపాడు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 11 మంది మావోల హతం
నిందితుల నుంచి ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని వాపోతున్నాడు. శత్రుత్వం కారణంగా.. నిందితులు తన కుమారుడిని 2022 సెప్టెంబర్ 23న హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేశారని తెలిపాడు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!