Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Terrorists Killing Our Soldiers Manipur Burning But Pm Promoting The Kerala Story Says Asaduddin Owaisi

Asaduddin Owaisi: మణిపూర్ మండిపోతుంటే, జవాన్లు చనిపోతుంటే.. కర్ణాటకలో ప్రచారమా?.. మోదీపై ఒవైసీ ఫైర్

Published Date :May 6, 2023 , 5:46 pm
By Mahesh Jakki
Asaduddin Owaisi: మణిపూర్ మండిపోతుంటే, జవాన్లు చనిపోతుంటే.. కర్ణాటకలో ప్రచారమా?.. మోదీపై ఒవైసీ ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi: ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ‘పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మన సైనికులను హతమారుస్తుండగా.. మణిపూర్‌లో హింస చెలరేగుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ ‘ది కేరళ స్టోరీ’ అనే ‘ఫిక్షన్’ సినిమా గురించి మాట్లాడటం బాధాకరం’’ అని ఒవైసీ అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ని నరేంద్ర మోదీ ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.

అసదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో కొనసాగుతోంది. భజరంగ్ దళ్, బజరంగ బలి, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ వంటి అంశాలు వార్తల్లో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనేక అంశాలపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవైపు ఉగ్రవాదులు సైనికులను హతమారుస్తున్నారని, మణిపూర్ హింసాకాండలో మండిపోతోందని, మన దేశ ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఒవైసీ అన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతున్నాయని, అయితే పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన ఐదుగురు సైనికులను హతమార్చారని, మణిపూర్‌లో మంటలు చెలరేగుతుంటే ప్రధాని ఎన్నికల కోసం ప్రచారం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోతున్నారు, కానీ అక్కడి ఎన్నికల్లో ప్రధాని ఆ డర్టీ పిక్చర్ (ది కేరళ స్టోరీ)ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏఐఎంఐఎం చీఫ్ ఇంకా మాట్లాడుతూ.. “ఇది తప్పుడు చిత్రం. ప్రధాని విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందడం కోసమే ప్రధాని ఇంత దిగజారారు. ప్రధానమంత్రి జాతీయవాదంపై ఎన్నికల ప్రసంగాలు మాత్రమే చేస్తారని, అయితే మన సైనికులు చనిపోయినప్పుడు మౌనంగా ఉంటారు.” అని అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు.

Read Also: Khalistan Commando Chief: ఖలిస్తాన్ కమాండో చీఫ్‌ పరమ్‌జిత్ పంజ్వార్‌ హత్య!

ఒవైసీ ఈ మాటల దాడి ఎందుకు చేస్తున్నారు?

వాస్తవానికి, కర్ణాటకలోని బళ్లారిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ‘కేరళ స్టోరీ’ సినిమాపై మాట్లాడుతూ, “ఉగ్రవాద కుట్రపై తీసిన సినిమా కేరళ కథ… ఇది ఒకే రాష్ట్రంలోని ఉగ్రవాద కుట్రలపై ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులు ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను ఈ చిత్రం బట్టబయలు చేస్తుంది” అన్నారు. ఈ నేపథ్యం ఆ సినిమా గురించి ప్రధాని వ్యాఖ్యలపై ఒవైసీ స్పందించారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 8న ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలోని 224 స్థానాలకు మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Sad that while Pakistan-backed terrorists are killing our soldiers, ugly violence has engulfed Manipur PM #NarendraModi is talking about a ‘fiction’ movie called #TheKeralaStory – #AIMIM chief @asadowaisi on #KarnatakaAssemblyElection pic.twitter.com/wz6rqlaXy1

— Ashish (@KP_Aashish) May 6, 2023

Ek Election jeetne ke liye PM @narendramodi ko Jhoot aur Propaganda par mabni Movie 'The Kerala Story' ka Sahara lena pad raha haipic.twitter.com/ikSfGpgxIx

— Asaduddin Owaisi (@asadowaisi) May 6, 2023

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM
  • Asaduddin Owaisi
  • karnataka elections
  • Manipur Violence
  • PM Modi

తాజావార్తలు

  • Malaika : డేటింగ్ రూమర్స్‌తో లైమ్ లైట్‌లోకి మలైకా అరోరా

  • SRK : ఆ హీరోయిన్ ను లక్కీ ఛామ్‌గా భావిస్తున్న కింగ్ ఖాన్

  • Hyderabad: అత్తాపూర్‌లో హైడ్రా ఉక్కుపాదం.. రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..

  • Telangana Weather Update: మండే ఎండల మధ్య చల్లటి కబురు.. తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు..

  • Gannavaram Tragedy: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!

ట్రెండింగ్‌

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions