PKL 11: బెంగళూరు బుల్స్ పై తెలుగు టైటాన్స్ విజయం..
- ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్
- ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ విజయం
- ఈ మ్యాచ్లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.
Read Also: Minister Atchannaidu: వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఫస్టాఫ్లో భారీ ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్.. అనూహ్యంగా సెకండాఫ్లో బెంగళూరు బుల్స్ రాణించారు. ఒకానొక దశలో బుల్స్ గెలుస్తుందని అనిపించింది. చివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ జట్టు విక్టరీ సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టులో రైడర్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 14 పాయింట్లతో రాణించాడు. ఆ తర్వాత.. ఆశిష్ నర్వాల్ 6, విజయ్ మాలిక్ 5, అజిత్ పవార్ 5 పాయింట్లతో సపోర్ట్ చేశారు. బెంగళూరు జట్టులో అజింక్యా పవార్ 9, పంకజ్ 9, నితిన్ రావల్ 7 పాయింట్లతో రాణించారు. తెలుగు టైటాన్స్ జట్టులో అత్యధికంగా రైడ్ పాయింట్లు ఉండటంతో విజయం సాధించింది.
Read Also: Lokesh Kanagaraj: కూలీ, లియో 2 అప్డేట్లు ఇచ్చిన లోకేష్ .. మాస్ లోడింగ్!
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!