Telangana: తెలంగాణకు సమాచార కమిషనర్లు.. దరఖాస్తుల ఆహ్వానం
- తెలంగాణలో సమాచార కమిషనర్ల నియామకానికి సిద్ధం అయిన రాష్ట్ర ప్రభుత్వం
- దరఖాస్తులు ఆహ్వానించిన సీఎస్
- అర్హులై
- ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచన
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో సమాచార కమిషనర్ల నియామకానికి సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.. అర్హులై, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచింది.. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు.. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి.. రిజిస్టర్ పోస్ట్ కూడా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక, దీనికి సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని https://telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు.. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలోనూ దరఖాస్తులను స్వీకరించారు అధికారులు.. అయితే, గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సీఎస్..
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..