Congress First List: నేడే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. గత నెల రోజులుగా అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రేపు మాపు అంటూ ఊరిస్తూ.. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించనుంది. సీఈసీ ( కేంద్ర ఎన్నికల కమిటీ ) సమావేశం ముగిసిన నేపథ్యంలో నేడు (ఆదివారం) ఏ టైంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల అవుతుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Viral Video: అయ్యయ్యో.. మెట్లుంటే చూసుకుని ఎక్కొచ్చుగా.. ఇలా తెలియని ఎక్స్ లేటర్ ఎక్కి పడేకంటే?
Also Read
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- 50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
ఇక, ఆ తర్వాత మరొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంది. అయితే, ఈనెల 18న ఆ జాబితా కూడా రిలీజ్ అవుతందని తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నిన్న (శనివారం) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ 58 మందితో కూడిన తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం.
Read Also: Bigg Boss Telugu 7: రతిక, శుభ శ్రీ, దామిని రీఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాసూ.. యావర్ కు నాగ్ వార్నింగ్..
ఇందులో భాగంగానే ఖమ్మంలో కాంగ్రెస్-సీపీఐ సీట్లు ఖరారు అయింది. నేటి మధ్యాహ్నం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు. 1.మధిర భట్టి విక్రమార్క సిట్టింగ్, 2.ఖమ్మం తుమ్మల నాగేశ్వర రావు, 3.పాలేరు పొంగులేటి శ్రీనివసరెడ్డి, 4 భద్రాచలం పొదెం వీరయ్య సిట్టింగ్, 5. పినపాక పాయం వెంకటేశ్వర్లు, 6.ఇల్లందు కోరం కనకయ్య (జెడ్పీ చైర్మన్), 7. సత్తుపల్లి మట్టా రాఘమయి/ కొండూరు సుధాకర్, 8. వైరా రాందాస్ నాయక్/ విజయా బాయ్, 9. అశ్వరావు పేట.. తాటి వెంకటేశ్వర్లు రావు, జారే ఆదినారాయణ, సున్నం నాగమణి, ఇక, 10 .కొత్తగూడెం కూనంనేనీ సాంబ శివరావు.. సీపీఐకి కొత్తగూడెం నియోజకవర్గం కేటాయించారు.
తాజావార్తలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!