Team India Cricketers: అనంతపురంలో టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకు వచ్చారో తెలుసా..?
- దులీఫ్ ట్రోఫీ ఆడేందుకు అనంతపురం చేరుకున్న భారత క్రికెట్ ఆటగాళ్లు
- ఈనెల 5 నుంచి అనంతపురం ఆర్డీటీ స్టేడియం క్రికెట్ మ్యాచ్ లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురానికి టీమిండియా క్రికెటర్లు వచ్చారు. దులీఫ్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ ఆటగాళ్లు ఇక్కడకు చేరుకున్నారు. కాగా.. ఈనెల 5 నుంచి అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. టీమిండియా క్రికెటర్లు ఇక్కడికి వచ్చారు. అయితే.. టీమిండియా తెలుగు అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే.. అందరినీ ఒకే చోట చూసే అదృష్టం కలుగుతుంది.
Read Also: US-Israel: నెతన్యాహు తీరుపై అమెరికా అధ్యక్షుడు అసహనం
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
దేశవాళీ క్రికెట్ దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది. అందులో 6 మ్యాచ్ లకు గాను.. అనంతపురంలో 5 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, పంత్, సిరాజ్, గిల్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు బీసీసీఐ సెలెక్టర్లు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించారు.
Read Also: AP Floods : ఏపీ వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు వైజయంతీ మూవీస్ భారీ విరాళం
గతంలో కాకుండా.. ఈసారి టోర్నీ భిన్నంగా ఉండనుంది. ఇంతకుముందు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ లు ఉండేవి. అయితే.. ఈసారి టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగుతుండటంతో ఇండియా A, B, C, D జట్లుగా మార్చారు. ఇండియా ‘A’ జట్టుకు శుభ్మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ‘B’ జట్టుకు అభిన్యు ఈశ్వరన్, ‘C’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, ‘D’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ లు కెప్టెన్లుగా ఉండనున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!